భారత్ ..ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఆ విమానాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చే నెల(సెప్టెంబర్) 10న అధికారికంగా భారతీయ వాయు సేనకు అప్పగించనున్నారు. అంబాలా ఎయిర్ బేస్లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఫ్రెంచ్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే కూడా హాజరుకానున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటి విడతలో భాగంగా 5 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి జూలై 29న భారత్ చేరాయి. ఇందులో రెండు సీట్లు కలిగిన శిక్షణ విమానాలు , మరో మూడు ఒకే సీటు కలిగిన యుద్ధ విమానాలున్నాయి. విమానాలు భారత్ చేరిన మరుసటి రోజు నుంచే వాయుసేన శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. రెండో విడతలో రానున్న ఈ అత్యాధునిక యుద్ధ విమానాలను పశ్చిమబెంగాల్లోని హస్మీరా ఎయిర్ బేస్లో ఉంచనున్నారు.
సెప్టెంబర్ 10న ఎయిర్ ఫోర్స్ లోకి రాఫెల్ యుద్ధ విమానాలు
- దేశం
- August 28, 2020
లేటెస్ట్
- 6న తాండూరులో కాంగ్రెస్ బహిరంగ సభ
- యూఏఈలో మళ్లీ భారీ వర్షాలు..దుబాయ్, అబుధాబి అతలాకుతలం
- బీజేపీలో ప్రాధాన్యం దక్కేది అవినీతిపరులకే : ప్రియాంక గాంధీ
- చైతన్య పురి ఓయో హోటల్లో అగ్ని ప్రమాదం
- నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించను : రంజిత్రెడ్డి
- బిట్ బ్యాంక్: కర్ణాటిక్ యుద్ధాలు
- గుజరాత్కు ఎక్కువ.. తెలంగాణకు తక్కువ!
- వలసదారుల వల్లే మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం:జోబైడెన్
- ఎన్నికల సిబ్బంది ఓటు వేసేలా ఏర్పాట్లు పూర్తి
- నేడు సుప్రీం ముందుకు ‘ఓటుకు నోటు’ కేసు
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం