రాష్ట్రంలో అక్రమంగా గో హత్యలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. పాతబస్తీలో అక్రమంగా స్లాటర్ హౌజ్ లు నడుస్తున్నాయని ఆరోపించారు.ఎంఐఎంకి సపోర్ట్ చేసే సీఎం గోహత్యాలను పట్టించుకోవడం లేదన్నారు. గో హత్యలను నివారించకుంటే పోలీస్ కమిషనర్ ఆఫీసు ముందు, సీఎం ఫాంహౌజ్ ముందు గోమాతలతో ధర్నా చేస్తామని చెప్పారు రాజాసింగ్. చౌటుప్పల్ నుంచి 33 ఆవు దూడలను హైదరాబాద్ బహదూర్ పురాలోని కబేలాకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆవు దూడలను తరలిస్తున్న వారిని పట్టుకుని చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు.
సీఎం ఫాంహౌస్ ముందు ఆవులతో ధర్నాచేస్తా
- హైదరాబాద్
- December 15, 2020
లేటెస్ట్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్