
జైపూర్: ఐపీఎల్ 12వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ గ్రౌండ్ లో ఎక్కువ టీమ్స్ ఛేజింగ్ చేసి విజయం సాధించడంతో.. బౌలింగ్ ఎంచుకున్నానని తెలిపాడు అయ్యర్. 10 మ్యాచుల్లో 6 గెలిచి 12 పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఈ పోరులో గెలిచి ప్లేఆఫ్ కు చేరాలనే కాన్ఫిడెన్స్ తో ఉంది. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే రాజస్థాన్ కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. దీంతో ఇవాళ్టి మ్యాచ్ మంచి థ్రిల్లింగ్ జరిగే అవకాశం ఉంది.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి
A look at the Playing XI for #RRvDC pic.twitter.com/ZmKeYB323H
— IndianPremierLeague (@IPL) April 22, 2019