హైదరాబాద్: తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని హోసూరులో జరిగిన ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులో నలుగురు దోపిడీ దొంగలను సైబరాబాద్ పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు నుంచి హైదరాబాద్ మీదుగా కర్ణాటక పారిపోయేందుకు దోపిడీ దొంగలు ప్రయత్నించారు. విశ్వసనీయ సమాచారంతో అలర్టయిన సైబరాబాద్ పోలీసులు దోపిడీ దొంగలను వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. వీరు పెద్ద మొత్తంలో చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులో చోరీ చేసి పారిపోతుంటే.. వెంటాడి పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
- క్రైమ్
- January 23, 2021
లేటెస్ట్
- వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమైతది?
- వారం టైమ్ ఇవ్వండి.. తిట్లపై వివరణకు ఈసీని గడువు కోరిన కేసీఆర్
- 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు : కేసీఆర్
- ఓటర్లను రెచ్చగొట్టొద్దు .. ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు: వికాస్రాజ్
- తెలంగాణకు కేంద్రం ఇచ్చింది.. రూ.10లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
- నామినేషన్లు షురూ .. తొలి రోజు 42 మంది దాఖలు
- కాంగ్రెస్-సర్వే రిపోర్టులు | కేసీఆర్-20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడ్డం వంశీ -సింగరేణి కార్మికులు | V6 తీన్మార్
- కాంగ్రెస్ కు పది సీట్లు పక్కా..మరో ఆరింటిపై ఫోకస్
- MI vs PBKS: ఐపీఎల్లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్