మంత్రి ఎర్రబెల్లి దావత్ లో కలిసిన ఆ ఇద్దరు నేతలెవరు?

మంత్రి ఎర్రబెల్లి దావత్ లో కలిసిన ఆ ఇద్దరు నేతలెవరు?

అక్కడ ఒకరంటే మరొకరు పడదు. మంత్రికి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు, ఎంపీలకు ఎమ్మెల్యేలకు.. ఇలా ప్రతీ చోటా విభేదాలున్నాయని అంటుంటారు. ఓ ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్సీ ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టుకున్నారు. ఇన్ని విబేధాలున్న వీళ్లంతా కలిసి ఓ దావత్ లో పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దావత్ ఎవరిచ్చారు..? ఎందుకిచ్చారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.