
సదాశివనగర్, వెలుగు : మండలంలోని సొసైటీల ద్వారా 50 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడారు.
మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, పద్మాజివాడి, ఉత్తునూర్, సదాశివనగర్ సొసైటీల ద్వారా పచ్చిరొట్ట, జీలుగు విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు.