రుణమాఫీపై సర్కార్ కు క్లారిటీ లేదు

రుణమాఫీపై సర్కార్ కు క్లారిటీ లేదు

హైదరాబాద్: పంటరుణాల మాఫీపై  సర్కార్ కు స్పష్టత లేదన్నారు కాంగ్రెస్  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. శనివారం గాంధీభవన్ లో సమావేశం  అయిన పార్టీ  ముఖ్య నేతలు… బడ్జెట్ సమావేశాలు… వ్యవసాయ , రైతు అంశాలపై  చర్చించారు. రైతు బంధు …రైతులందరికీ  అందడం లేదన్నారు. మరణించిన  రైతులకు  ఇవ్వాల్సిన నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్  చేశారు. కంది  రైతులను ఆదుకోవాలన్నారు.