బీజేపీ నాయకులు ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలి

బీజేపీ నాయకులు ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలి

వరంగల్ : కొంతమంది సీఎం కేసీఆర్‌పై చౌకబారు విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్ జిల్లా నర్సంపేట సభలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో పుట్టిన బిడ్డలైతే బీజేపీ నాయకులు ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేయాలని సూచించారు. బీజేపీ కుటిల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ యాత్రలపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని సత్యవతి రాథోడ్ చెప్పారు.