ఎస్బీఐ కాల్ సెంటర్ పేరుతో మోసాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేసి.. కోట్లు కాజేశారని తెలిపారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. 14మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ ముఠా SBI బ్యాంకు ఏజెంట్ల నుంచి ఖాతాదారుల సమాచారం తీసుకొని మోసం చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన ముఠా సభ్యులపై దేశవ్యాప్తంగా 209 కేసులు ఉన్నాయన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.
ఎస్బీఐ కాల్ సెంటర్ పేరుతో మోసాలు
- క్రైమ్
- December 2, 2021
లేటెస్ట్
- సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్
- తెలంగాణలో వడదెబ్బతో ముగ్గురు మృతి
- దారులన్నీ సలేశ్వరం వైపే .. రెండో రోజు పోటెత్తిన భక్త జనం
- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
- హనుమాన్ జయంతి రోజు మద్యం అమ్మకాలు.. 448 లీటర్లు స్వాధీనం
- యూ ట్యూబ్ స్టోరీ రైటర్ సూసైడ్
- క్యాండిడేట్లకూ ఓ మేనిఫెస్టో..గెలిస్తే ఏం చేస్తామో అభ్యర్థుల సొంత హామీలు
- ఫేక్ బుకింగ్ లలతో నీళ్ల దోపిడీ
- నాగయ్య మృతి పార్టీకి తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి
- బోన్ మ్యారో సర్జరీతో తలసేమియాకు చెక్
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు