సికింద్రాబాద్ – బేగంపేట రోడ్లో రేపటి నుంచి బంద్ కానుంది. దాదాపు నెల రోజుల పాటు దారిని మూసివేయనున్బంనారు. రసూల్పురా జంక్షన్ వద్ద ఉన్న నాలా వెడల్పు పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ చేపట్టనున్న పనులు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ సమయంలో ట్రాఫిక్ ను వన్ వేలో మాత్రమే అనుమతించనున్నారు. సికింద్రాబాద్ నుంచి బేగంపేట వైపుగా వెళ్లే వెహికిల్స్ అన్నింటినీ యాత్రి నివాస్ వద్ద డైవర్ట్ చేయనున్నారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే వాహనాలకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
నెలన్నర పాటు సికింద్రాబాద్ – బేగంపేట రోడ్డు బంద్
- హైదరాబాద్
- April 21, 2022
లేటెస్ట్
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- త్వరలో స్థానిక ఎన్నికలు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!