భారత సముద్ర తీరమార్గానికి చెందిన సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తున్న ఏడుగురు ఇండియన్ నేవీ అధికారులను అదుపులోకి తీసుకుంది NIA. పాక్ కు సమాచారం చేరవేస్తున్న ఏడుగురు నేవీ సిబ్బంది విశాఖ పట్నం లో పని చేస్తున్నారు. కేంద్ర నిఝా వర్గాలు, ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఏడుగురు ఇప్పటికే.. హవాలా బ్రోకర్ సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేశారు. ప్రస్తుతం భారత సముద్ర తీర మార్గానికి సంబందించిన విషయాలను.. పాకిస్తాన్ కు చేరవేస్తున్నారని తెలిసి.. ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని అలెర్ట్ చేసింది. దీంతో ఆ ఏడుగురు అధికారులను NIA అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంది.
పాకిస్తాన్ కు సమాచారం ఇస్తున్న ఏడుగురు నేవీ అధికారులు..!
- ఆంధ్రప్రదేశ్
- December 20, 2019
లేటెస్ట్
- ఆఫీసర్లపై గరం
- ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు
- పక్క జిల్లాలకు యాదాద్రి వడ్లు
- దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్లో చెరువులను తలపించిన రోడ్లు
- నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్
- డాక్టర్ ఇంట్లో రూ.20 లక్షల చోరీ
- పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే
- త్వరలో పంచాయతీ అవార్డులు
- తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!