మహిళా దినోత్సవం రోజే ఓ మహిళా ప్రజాప్రతినిధికి అవమానం జరిగింది. జగిత్యాల జిల్లాలో మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఓ కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత హాజరయ్యారు. వీరు స్టేజీ మీద ఉండగా స్థానిక మహిళా ఎంపీపీ, జడ్పీటీసీలను వేదికపైకి ఆహ్వనించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా.. మంత్రులు కూర్చొని ఉంటే.. పక్కనే ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ కుర్చీల్లేక నిలబడటం చర్చనీయాంశంగా మారింది. మహిళా దినోత్సవానికి వచ్చి మహిళా ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వకపోవడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మహిళా దినోత్సవం రోజే మహిళా ప్రజాప్రతినిధికి అవమానం
- తెలంగాణం
- March 8, 2022
లేటెస్ట్
- బీఎమ్డబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు
- నోటాకు మెజారిటీ వస్తే ఎన్నికను రద్దు చేయాలి: సుప్రీంలో పిల్
- రియల్మీ నార్జో సిరీస్ నుంచి మరో రెండు ఫోన్లు
- పాలమూరుకు నిధులు తెస్త..చేవెళ్ల అభివృద్ధికి కృషి చేస్తా:కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- మొక్కుబడిగా హాస్పిటల్స్ .. ఆర్ఎంపీ క్లీనిక్ల తనిఖీలు
- రిషబ్, అక్షర్ ఉండాలి: గంగూలీ
- మారుతి సుజుకీ లాభం 48 శాతం అప్ .. క్యూ4 లో రూ. 3,877 కోట్ల ప్రాఫిట్
- రైతుల చుట్టూ జగిత్యాల పాలిటిక్స్ .. కర్షకుల ఓట్లపై ప్రధాన పార్టీల ఫోకస్
- ఆయన బీబీ పాటిల్ కాదు.. బిజినెస్ పాటిల్ : సీఎం రేవంత్
- శ్రీ సారథి స్టూడియోస్లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియో ప్రారంభం
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు