న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కోవడంలో కేంద్ర సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ దుయ్యబట్టారు. ఎకానమీని హ్యాండిల్ చేయడంలోనూ మోడీ సర్కార్ ఫెయిలైందన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మీడియాను ఆయుధంలా వాడుకుంటోందని ఆరోపించారు. ‘మనం రెండు చెత్త ప్రపంచాల్లో ఉన్నాం. కరోనా వ్యాప్తిని నిలువరించలేకపోయాం. అదే సమయంలో ఎకానమీ పడిపోవడాన్నీ ఆపలేకపోయాం. గత 41 ఏళ్లలో మొదటిసారిగా జీడీపీ కుంచించుకుపోయింది. ఎన్నడూ లేని విధంగా చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు సర్వనాశనమం అయ్యాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న సమయంలో రాహుల్ గాంధీ లాంటి కొందరి సూచనలు పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితి మరీ ఇంత దిగజారేది కాదు’ అని థరూర్ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం సమస్య తీవ్రతను, నిర్లక్ష్యలేమిని, ప్రజా గొంతుకలను వినని అహంకార ధోరణి చూపించిందన్నారు.
ప్రజా దృష్టిని మరల్చడానికి మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు
- దేశం
- September 21, 2020
లేటెస్ట్
- Prasanth Varma: ప్రశాంత్ చదివిన స్కూల్ నుండి స్పెషల్ వీడియో.. కన్నీళ్లు పెట్టుకున్న హనుమాన్ డైరెక్టర్
- Mohammed Shami: జట్టులో చేరేదెప్పుడు..? ఊత కర్రల సాయంతో నడుస్తున్న షమీ
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు : సీఎం రేవంత్ రెడ్డి
- క్యాడ్బరీ చాక్లెట్లను కూల్ ప్రదేశాల్లో పెట్టండి : కంపెనీ ప్రతినిధి
- కదిరి టీడీపీ అభ్యర్థి కారులో డబ్బు సంచుల పట్టివేత...
- Tamannaah Bhatia: కన్నప్ప సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్.. ఇదేం ట్విస్ట్!
- Venkatesh: విక్టరీ వెంకటేష్ను కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్..ఎందుకో తెలుసా?
- తిరుమల దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా...
- T20 World Cup 2024: డిప్యూటీగా హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచ కప్కు భారత జట్టు ప్రకటన
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేదికలు ఖరారు చేసిన పాక్ క్రికెట్ బోర్డు
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- OLA విలవిల.. సీఈఓ రాజీనామా.. 10 శాతం మంది ఉద్యోగులు తొలగింపు!
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- అలర్ట్...ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్
- హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్.. రూల్స్ పాటించని ఫేమస్ రెస్టారెంట్లు,హోటళ్లు
- కరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్