పాలమాకుల గ్రామంలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్

పాలమాకుల గ్రామంలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్

సిద్దిపేట రూరల్, / కోహెడ/పాపన్నపేట:వెలుగు: ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం సీపీ శ్వేత ఆదేశాల మేరకు  మండల కేంద్రంతో పాటు, పాలమాకుల గ్రామంలో కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్  నిర్వహించారు. అలాగే కొహెడ, పాపన్నపేట మండలాల్లో కూడా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.