'జుగ్ జుగ్ జియో'లోని 'రంగిసారి' పాట రిలీజ్

'జుగ్ జుగ్ జియో'లోని 'రంగిసారి' పాట రిలీజ్

అనిల్ కపూర్, వరుణ్ ధావణ్, కియారా అడ్వాణీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జుగ్ జుగ్ జియో చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఈ మధ్యే విడుదలై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నవ్విస్తూ, ఏడిపిస్తూ వివాహ బంధంలోని గొప్పతనాన్ని ఎలా చూపించారనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ఈ సినిమాలోని రంగిసారి అనే పాట నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఆన్ లైన్ లో విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట... కొన్ని మిలియన్ల వ్యూస్ ను సాధించడం చెప్పుకోదగిన అంశం.
 

 

మరిన్ని వార్తల కోసం...

ఉత్తమ నటిగా కృతి: ఐఫా 2022 అవార్డ్స్ విజేతలు వీరే..

దీపావళికి ఐదు భాషల్లో 'హర హర మహాదేవ్' ..