విజయవాడ హుబ్లీ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రవేశ పెట్టింది దక్షిణ మధ్య రైల్వే. వేసవి సెలవు మరియు ఉగాది పండుగ దృష్ట్యా నెలకొనే రద్దీ కారణంగా ఈ సర్వీసులు నడపనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు అధికారులు. విజయవాడ టు హుబ్లీ 10వ తేదీ ఒక రైలు, హుబ్లీ టు విజయవాడ 11వ తేదీ ఒక రైలు నడపనుంది. ఈ రైలు గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, గిద్దలూరు, నంద్యాల, గుంతకల్, బళ్లారి, హొస్పెట్ జంక్షన్ మీదుగా వెళ్తుందని తెలిపారు అధికారులు. ఉగాది సందర్బంగా కల్పించిన ఈ అవకాశాన్ని ప్రయాణికులంతా ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.
ప్రయాణికులకు శుభవార్త: విజయవాడ టు హుబ్లీ ఉగాది స్పెషల్ రైలు
- ఆంధ్రప్రదేశ్
- April 7, 2024
లేటెస్ట్
- War 2 Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వార్ 2 ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే!
- బ్రెజిల్ లో విధ్వంసం సృష్టించిన వర్షాలు.. 56కు చేరిన మృతుల సంఖ్య
- సింగూర్ ప్రాజెక్ట్ను పర్యాటక కేంద్రంగా మారుస్తా : దామోదర రాజనర్సింహ
- ఇవాళ నిర్మల్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ
- ఇవాళ కాగజ్నగర్కు అమిత్ షా రాక
- వంశీకృష్ణకు మాల మహానాడు మద్దతు
- కేసీఆర్.. నీతులు మాట్లాడుతున్నాడు: బండిసంజయ్ ఫైర్
- ఓజోన్ హీలింగ్ అంటే ఏమిటి?
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- పారిస్ ఒప్పందం..1.5 సెల్సియస్ లిమిట్
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు