బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఫై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎర్రగడ్డ డివిజన్ లో ప్రచారంలో భాగంగా దారుసాలం కూల్చిస్తామంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.అటు పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్సేన్ సాగర్ పై ఉన్న పీవీ , ఎన్ఠీఆర్ ఘాట్ లను కూల్చివేస్తామంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేశారు. వీరిద్దరిపై ఐపీఎస్ 505 సెక్షన్ కింద ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బండి సంజయ్, అక్బరుద్దీన్ పై కేసు
- హైదరాబాద్
- November 28, 2020
లేటెస్ట్
- కోటీశ్వరుడు చనిపోయాడు.. ఆ తర్వాత రష్యాలో ప్రత్యక్షం.. ఇదెలా సాధ్యం
- జగన్ పై దాడి కేసు: నెల్లూరు జైలుకు నిందితుడు..
- PAK vs NZ: భారీ వర్షం.. పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ ఆలస్యం
- కెనడా చరిత్రలో అతిపెద్ద దోపిడీ కేసు:ఇద్దరు ఇండియన్లు అరెస్ట్
- పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ పెద్ద బోగస్ : బండి సంజయ్
- MI vs PBKS: సూర్య హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ముంబై
- Balram Mattannur: ప్రముఖ సినీ రచయిత బలరామ్ కన్నుమూత
- రసాభాసగా మారిన లింగోజిగూడ,చంపాపేట డివిజన్ కార్యకర్తల సమావేశం
- కోటల్లో ఉండే జగన్.. ఇప్పుడు సిద్ధం అంటున్నారు.. జగన్ పై షర్మిల ఫైర్..
- IPL 2024: ధోనికి చేరువగా.. ఐపీఎల్లో రోహిత్ శర్మ మరో ఘనత
Most Read News
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు