రాష్ట్రంలోని 140 బస్టాండ్లలో ఆర్టీసీ పార్సిల్ సర్వీసులు శుక్రవారం షురూ కానున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేజర్ బస్టాండ్లలో పార్సిల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో అదనంగా ఉన్న కండక్టర్లు, డ్రైవర్లలో 550 మందిని దీనికి ఉపయోగించుకోనున్నారు. ఎంజీబీఎస్, జేబీఎస్, కరీంనగర్, వరంగల్ లాంటి చోట్ల సిబ్బందికి మూడు షిఫ్టులు, చిన్న బస్టాండ్లలో రెండు షిఫ్టులు ఉంటాయి. పార్సిల్ సర్వీసులకు సంబంధించిన రేట్లను శుక్రవారం మంత్రి పువ్వాడ ప్రకటిస్తారు.
ఇవాళ్టి నుంచి ఆర్టీసీ పార్సిల్ సర్వీసులు
- తెలంగాణం
- June 18, 2020
లేటెస్ట్
- మే 22 న ఆఫిస్ ఐపీఓ ఓపెన్
- ఉద్యోగుల బదిలీలు చేపట్టండి
- ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు
- నష్టాల నుంచి లాభాల్లోకి మార్కెట్
- అభివృద్ధికి రేవంత్ విజన్.!
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐకూ జెడ్9 ఎక్స్
- ఇండ్ల ధరలు 10 శాతం పెరిగినయ్
- బీఆర్ఎస్ పయనమెటు?..భవిష్యత్తు ప్రశ్నార్థకం
- ఫైనల్లో నిఖత్
- క్వార్టర్స్లో సాత్విక్-చిరాగ్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్