హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూల్ స్టూడెంట్లకు ఈ నెల 24 నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23తో అకడమిక్ ఇయర్ ముగియనుంది. అయితే మే 23 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉండటంతో.. పరీక్షలకు స్టూడెంట్లను ప్రిపేర్ చేసేందుకు ప్రతి సెక్షన్కు ఒక టీచర్ బడికి రావాలని అధికారులు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు. పబ్లిక్ పరీక్షలు జరిగేదాకా దీన్ని అమలు చేయాలని డీఈవోలను ఆదేశించారు. సర్కారు బడులతోపాటు మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, రెసిడెన్షియల్ గురుకులాలు, ఎయిడెడ్ స్కూళ్లలోనూ ఈ ఉత్తర్వులు అమలు అవుతాయని తెలిపారు. టెన్త్ స్టూడెంట్లకు మిడ్డే మీల్స్ పెట్టాలా లేదా అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కాగా, నవంబర్ 30దాకా ఎస్ఎంసీ కమిటీల గడువును పొడిగించినట్టు విద్యాశాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు.
టెన్త్ క్లాసులో సెక్షన్కొక టీచర్ బడికి రావాలె
- తెలంగాణం
- April 21, 2022
లేటెస్ట్
- ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి
- బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ: సీఎం రేవంత్
- ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్
- ప్రచారం మీదే ఫోకస్ పెట్టిన క్యాండిడేట్లు
- వడదెబ్బతో ఇద్దరు మృతి
- ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు చెంపపెట్టు: మోదీ
- ఫోన్ ట్యాపింగ్ కేసును డైల్యూట్ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- కివీస్దే నాలుగో టీ20
- సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి
- టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్గా యువరాజ్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు