రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి కే కేశవరావు, సురేశ్ రెడ్డి నామినేషన్ వేశారు. కొందరు మంత్రులు, టీఆర్ఎస్ నేతల సమక్షంలో వారు అసెంబ్లీ కార్యదర్శికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ కవిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. కేకే నామినేషన్ పై ప్రపోజర్ గా జాఫర్ హుస్సేన్ సంతకం చేశారు. అంతకుముందు కేటీఆర్ తో కలిసి గన్ పార్క్ దగ్గర నివాళి అర్పించారు కేకే, సురేశ్ రెడ్డి.
రాజ్యసభ: నామినేషన్ వేసిన కేశవరావు, సురేశ్ రెడ్డి
- తెలంగాణం
- March 13, 2020
లేటెస్ట్
- కిర్గిస్థాన్లో దాడులు: ఇండియన్ స్టూడెంట్స్ బయటకు రావొద్దు
- కామారెడ్డి ఇన్ఛార్జి డీఎంహెచ్వోగా చంద్రశేఖర్
- RCB vs CSK: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. బెంగళూరులో వాతావరణం ఎలా ఉందంటే..?
- Chandrakanth, Pavitra: చంద్రకాంత్, పవిత్రల లవ్ స్టోరీ.. ఎవరికి తెలియని నిజాలు!
- రైతు కష్టం వరద పాలు
- పవిత్రకు చందు కంటే ముందు చాలా రిలేషన్స్ ఉన్నయ్.. భార్య శిల్ప షాకింగ్ కామెంట్స్
- తీన్మార్ మల్లన్నను గెలిపించాలి
- గ్రూప్ –1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్ హనుమంతు జెండగే
- Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ మరో కొత్త ప్రయోగం..క్రైమ్ కామెడీతో కథతో VJS51 మూవీ..
- పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి