ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారింది : సుష్మా

ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారింది : సుష్మా

ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారిందన్నారు విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్. పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న ఉగ్రవాద చర్యలతో భారత్ తీవ్రంగా నష్టపోతుందన్నారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు చనిపోయారన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నాన్ మిలిటరీ ఆపరేషన్ తో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామన్నారు. సరిహద్దులో శాంతియుంత పరిస్థితుల కోసమే బారత్ పనిచేస్తుందన్నారు. చైనాలో పర్యటిస్తున్న సుష్మ.. రష్యా, చైనా విదేశాంగశాఖ మంత్రుల 16వ సమావేశంలో పాల్గొన్నారు.