స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ జవాన్లు

స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ జవాన్లు

దేశంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్-పాకిస్థాన్ రేంజ్ ఆఫీసర్లు స్వీట్లు పంచుకున్నారు. ఇరు దేశాల జవాన్లు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నిఘా వర్గాల హెచ్చరికతో సరిహద్దుల దగ్గర భారీగా భద్రత ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తల కోసం

దేశ రాజధానిలో ఘనంగా రిపబ్లిక్ డే

భారత్ లో తగ్గిన కరోనా కేసులు