CM KCR

ధరణి వచ్చినా ఆగని లంచాలు

మెదక్, వెలుగు : భూ సమస్యలు లేకుండా చేసేందుకు ధరణి పోర్టల్​ తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ ధరణి వచ్చినా లంచాల దందా మాత్రం ఆగడం లే

Read More

ఊర్లకు అందని సాగు నీరు.. ఆందోళనలో రైతన్నలు

పెద్దపల్లి/ మిర్యాలగూడ, వెలుగు: పొలాలకు సరిపడా నీళ్లందకపోవడంతో యాసంగిలో వరి వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు సర్కార్ చెప్పిన విధంగా 24 గంటల

Read More

టెన్త్ స్టూడెంట్లకు సాయంత్రం స్నాక్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్లలోని టెన్త్ స్టూడెంట్లకు ప్రతిరోజూ సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 1

Read More

కొన్ని రోజులుగా కరెంట్ కోతలు నిజమే : జగదీష్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కొన్ని రోజులు కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన మాట నిజమేనని, ఇప్పుడు 24 గంటల కరెంట్ పునరుద్ధరించామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డ

Read More

కేసీఆర్ సర్కార్ బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరా చేస్తం: చత్తీస్గఢ్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతోనే కరెంట్ కోతలు మొదలయ్యాయి. చత్తీస్ గఢ్ తో బకాయిల పంచాయితీ కారణంగా ఆ రాష్ట్రం

Read More

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ చేరుకున్న ఆయనకు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి సహా పలువురు బీజేపీ నేతలు ఘనస

Read More

ఏపీ సీఎం జగన్తో పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి భేటీ

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిగూడెం వెళ్లిన పొంగులేటి.. సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో స

Read More

ఆదివాసీలు బీఆర్ఎస్ సర్కార్పై పోరుకు సిద్ధం కావాలె : ఎంపీ బాపూరావు

కొమురంభీం వారసులైన ఆదివాసులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాల

Read More

కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి శూన్యం : సునీల్ బన్సల్

బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ అన్నారు. హైదరాబాద్ బల్కంపేట్లో ఏర్పాటు చేసిన శక్తి కేంద్రం సమావేశంలో ఆయ

Read More

విద్యారంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర బడ్జెట్ : గవర్నర్ తమిళిసై

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి మంచి కేటాయింపులు జరిగాయని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. విద్యారంగంలో అనేక మార్పులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతోందన

Read More

సీఎం కేసీఆర్ తీర్మానంపై వాల్మీకి, బోయల హర్షం 

బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల వాల్మీకి, బోయ ఐక్య కార్యాచరణ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్మాన

Read More

గిరిజనులే లేకపోతే అటవీ భూములు ఆగమవుతుండే : ఆర్ఎస్పీ

గిరిజనులను అటవీ దురాక్రమణదారులని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రం

Read More

పోడు భూముల కోసం గిరిజన బిడ్డల్ని పెండ్లి చేసుకుంటున్రు : కేసీఆర్ 

పోడు భూముల కోసం కొందరు అగ్రకులాల వారు గిరిజన అమ్మాయిలను పెండ్లి చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. పోడు కొట్టుకోవడం కోసం ఇలా చేయడం దుర్మార్గమని చె

Read More