CM KCR

కేసీఆర్‌ మీద వ్యతిరేత ఉంది కాబట్టే 93శాతం పోలింగ్ : రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో తనదే విజయమని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక మునుగోడు ప్రజల కోసం వచ్చిందన్నార

Read More

సీఎం కేసీఆర్ పై ఈటల ధ్వజం

మునుగోడులో టీఆర్​ఎస్​ ఓటమి ఖాయమని వెల్లడి ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ హైదరాబాద్, వెలుగు: ఆ నలుగురు ఎమ్మెల్యేలు పర

Read More

11 రోజులుగా ప్రగతి భవన్‌‌లోనే ఆ నలుగురు!

గత నెల 30న వారిని చండూరు సభకు తీసుకెళ్లిన కేసీఆర్‌‌ 3న ప్రెస్‌‌మీట్‌‌లోనూ వారికే ప్రయారిటీ మునుగోడు రిజల్ట్‌

Read More

కేసీఆర్ ఓట్ల కోసమే సంక్షేమ పథకాలను అమలు చేస్తడు:ఈటల

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ర

Read More

ఫాంహౌజ్ ఘటన : మంత్రులతో సమానంగా ఎమ్మెల్యేలకు భద్రత

హైదరాబాద్ : మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన తర్వాత నుంచి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్ కే పరిమితమయ్యారు. తమ తమ నియోజకవర్గాలకు వెళ్లకుండా 11 రోజులుగా

Read More

ఇంటర్​లో ఇంకా 680 కాలేజీలకు గుర్తింపు రాలె

హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్టియర్​లో చేరిన లక్షన్నర మంది విద్యార్థుల చదువులు ఆగమైతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా వందల కాలేజీలకు ఇంటర్

Read More

నిజాయితీ ఉంటే.. న్యాయ విచారణకు లేఖ రాయాలి: కిషన్​రెడ్డి

నిజాయితీ ఉంటే.. న్యాయ విచారణకు లేఖ రాయాలి: కిషన్​రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీజేపీకి లేదని వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: ఇతర పార్టీల్లో

Read More

కేసీఆర్ ​అంటేనే మోసగాడు: వైఎస్ షర్మిల

మంచిర్యాల, వెలుగు: నాడు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను కొని, ఇప్పుడు మునుగోడులో ఓటర్లకు డబ్బులు పంచిన సీఎం కేసీఆర్​అందరికీ నీతులు చెపుతున్నారని వైఎస్ఆర్టీపీ

Read More

ఎమ్మెల్యేలు అమ్ముడుపోతరనే భయమెందుకు?:తరుణ్​చుగ్

న్యూఢిల్లీ, వెలుగు: ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించలేదని, ప్రయత్నించబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్

Read More

ఫాంహౌజ్ డ్రామా స్క్రిప్టు ఢిల్లీలోనే రాసిండు:బండి సంజయ్

లిక్కర్ కేసులో కవితను కాపాడేందుకే కేసీఆర్ ఫాంహౌజ్ డ్రామా ఆడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఫాంహౌజ్ డ్రామా స్క్రిప్టు ఢిల్లీలోనే రాస

Read More

మునుగోడులో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన్రు:షర్మిల

అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ ఓ 420 అని  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే వి

Read More

పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: జీవన్ రెడ్డి

సీఎం కేసీఆర్ అనైతిక పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీతి, నిజాయితీ, పారదర్శకతతో కూడిన

Read More