CM KCR

చిన్నపిల్లలను కూడా గోస పెడ్తున్న నీ తీరు సాలు దొర

టీఆర్ఎస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేకపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పురుగులతో ఉన్న అన్నాన్ని పిల్

Read More

సీఎం ఇలాఖాలో కాగితాలకే పరిమితమైన ఆలయాల అభివృద్ధి

సిద్దిపేట, వెలుగు :  సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని రెండు ప్రముఖ పుణ్య క్షేత్రాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొం

Read More

ఎంపీ రఘురామపై గచ్చిబౌలి పీఎస్ లో కేసు

ఎంపీ రఘురామ కృష్ణరాజుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ భాషాను ఇంట

Read More

గురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదు

రాష్ట్రంలోని గురుకులాల్లో ఏ విద్యార్థి కూడా ఫుడ్ పాయిజన్ తో చనిపోలేదని ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. గురుకులాల్లోని పరిస్థితులపై సమ

Read More

చెరువులు, స్కూల్ స్థలాలను మంత్రి వదలడం లేదు

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, చెరు

Read More

ఓరుగల్లులో కనుమరుగవుతున్న కాకతీయ శిల్ప సంపద

వరంగల్‍, హనుమకొండ, వెలుగు: ‘కాకతీయ వైభవ సప్తాహం’ పేరుతో ఓరుగల్లులో  వారం పాటు వేడుకలు నిర్వహించేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు.

Read More

రాజ్యాంగంపై కేసీఆర్ కు గౌరవం లేదు

హైదరాబాద్/ ఓయూ/ గచ్చిబౌలి, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని సీఎం కేసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్టులో రి

Read More

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలె

హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని వేగ

Read More

ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీజేపీ గెలుపు ఖాయం

ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని జ

Read More

ఉద్రిక్తంగా మారిన సీపీఐఎంఎల్ ప్రగతిభవన్ ముట్టడి

సీపీఐఎంఎల్ ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. పోడు రైతులకు పట్టాలు ఇవ్వడంతోపాటు ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్, పిడిఎస్

Read More

కేటీఆర్ అధికార మదంతో మాట్లాడుతున్నడు

సుల్తానాబాద్, వెలుగు: విశ్వ బ్రాహ్మణుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు

Read More

కాళేశ్వరం అవినీతికి నిలయంగా మారింది

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతామని బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలో కుటుంబ, అవినీతి ప్రభుత్వాన్ని ఓడించి ప్రజల

Read More

కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో జనం విసిగిపోయారు

తెలంగాణలో కమల వికాసం తథ్యమని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో విసిగిపోయిన జనం ఆయనను గద్దె దింపాలని నిర్ణయించు

Read More