V6 News

CM KCR

ఢిల్లీలో కాళ్లు పట్టుకొని లక్ష్మణ్ ఎంపీ అయిండు

హైదరాబాద్: ఢిల్లీ నేతల కాళ్లు పట్టుకొని బీజేపీ నేత లక్ష్మణ్ ఎంపీ అయిండని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. టీఆర

Read More

దేశాన్ని జలగలా పట్టి పీడిస్తున్న బీజేపీ

బీజేపీ దేశాన్ని జలగలా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ అసమర్థ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోడీ హయాంలో రూపాయి విల

Read More

కవులు, కళాకారుల గొంతు నొక్కుతున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులు జైలుకు వెళ్ళడం దురదృష్టకరమని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రొ

Read More

3 రోజులు విద్యాసంస్థలు బంద్

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది. ఈనెల 11, 12, 13 తేదీల్లో అన్ని విద్యా సంస్థలకు సెల

Read More

పోడు రైతులకు అండగా ఉంటాం

సీఎం కేసీఆర్ పాలనలో కవులు, కళాకారులు గడిలో బందీలుగా మారారని, మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆ

Read More

ఆదివాసీలపై దాడులు ఆపండి

హైదరాబాద్‌‌, వెలుగు: ఆదివాసీ మహిళలపై పోలీసులు, ఫారెస్ట్‌‌ అధికారుల దాడులను ఆపాలని సీఎం కేసీఆర్‌‌కు సీపీఎం రాష్ట్ర కార్యద

Read More

సీఎం కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ (ఈ

Read More

కొడుకును సీఎం చేయడానికే కేంద్రంపై విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టారని, వాటికి వేరే పెట్టుకొని ప్రజలను మోసం చేశారని సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపిం

Read More

సీఎం అయ్యింది.. గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా.?

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన

Read More

ఆసీఫాబాద్ జిల్లాలో స్టూడెంట్స్ ​లేక వెలవెలబోతున్న కేజీబీవీలు

కేజీబీవీల్లో ఇంకా మొదలుకాని క్లాసులు ఏం చదవాలి? ఏంతినాలంటున్న స్టూడెంట్స్​ ఇంటి వద్దే ఉంటున్న అమ్మాయిలు ఆసిఫాబాద్,వెలుగు: ఆడపిల్లలు చ

Read More

రైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారు

రైస్ మిల్లర్లను సీఎం కేసీఆర్ మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఆహార సరఫరాల శాఖ కార్యదర్

Read More

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నరు

వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 41 కులాలకు నగరం నడిబొడ్డున వేల కోట్లు విలువ చేసే భూములను టీ

Read More

పోడు రైతులకిచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలి

ఈ నెల 15 నుంచి  నిర్వహించే   రెవెన్యూ సదస్సుల్లో  పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని  సీఎం కేసీఆర్ కు  బీజేపీ రాష్ట్ర  

Read More