CM KCR

జీతాల పెంపు పై కేసీఆర్ కు రేవంత్ ఓపెన్ లెటర్

రాష్ట్రంలో హోమ్ గార్డ్స్, మోడల్ స్కూల్  సిబ్బంది జీతాల పెంపుపై సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు . సిబ్బందికి వెంటనే

Read More

ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో అవకతవకలు

ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. పరస్పర బదిలీల్లో అండర్ టేకింగ్ ఇచ్చి..డిఈఓల ద్వారా డిఎస్ఈ కి ఫార్వర్డ్ చేసినప్పటికీ పలువురి ఉపా

Read More

రైతులు, నిరుద్యోగ యువతను బీజేపీ దగా చేస్తుంది

పేదలకు వైద్యం అందించడంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లామంథనిలో 50 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రా

Read More

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి

రాష్ట్రంలోని పలు జిల్లాలో 16వ తేదీ అయినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రావడం లేదన్నారు టీఎన్జీవో అధ్యక్షుడు మామళ్ల రాజేందర్. ఉద్యోగుల విభజన ఆరకోరగా

Read More

తెలంగాణ రూప శిల్పి ప్రొఫెసర్ జయశంకర్

తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియశీల పాత్ర పోషించినవారిలో ప్రొఫెసర్ జయశంకర్ ముందు వరసలో ఉంటారు. మలిదశ ఉద్యమానికి తన మేధస్సును జోడించి రాష్ట్ర సాధనకు కావాల

Read More

కేసీఆర్ రైతులను మోసం చేశారు

రైతు ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే అని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు పక్క రాష్ట్రంలో రైతుల మీద ఉన్న ప్రేమ తెలంగాణలో

Read More

బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కృషి చేస్తున్నరు

సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయార్ రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ స

Read More

ఏడాదైనా పునాదులు దాటలే

వరంగల్​ 24 అంతస్తుల దవాఖానకు భూమి పూజ చేసి ఇయ్యాల్టికి సంవత్సరం ‘‘వరంగల్‍ సెంట్రల్‍ జైలు పడగొట్టి 56 ఎకరాల్లో 24 అంతస్తుల

Read More

శాంతి భద్రతల్లో  టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్

వేల మంది గుంపులుగా వచ్చినా కంట్రోల్ చేయలే: సంజయ్​ సికింద్రాబాద్ విధ్వంసంపై సీబీఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్​  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశా

Read More

ధరణిలో సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం

ధరణిలో ఉత్పన్నమవుతున్న చిన్న చిన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి త్వరలో ప్రత్యేక చర్యలు చేపడతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ధరణిలో 95 శాతం ఫలితాలు బాగ

Read More

సికింద్రాబాద్ విధ్వంసానికి టీఆర్ఎస్ బాధ్యత వహించాలి

ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమ

Read More

విద్యార్థుల కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్న ABVP 

బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఏబీవీపీ డిమాండ్ చేసింది. 9000 మంది విద్యార్థులు గత 7 రోజులుగా ఆందోళనలు

Read More

యూనివర్సిటీల్లో  సమస్యలు పరిష్కరించాలె

హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా రంగాన్ని  కేసీఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని  మాజీ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల

Read More