CM KCR

కొట్లాట నాకు, కేసీఆర్‎కు మాత్రమే.. నాయకులతో కాదు

కరీంనగర్: ‘నాకు ఓటేస్తే దళితబంధు ఇవ్వనంటున్నారట. దళితబంధు నీ అబ్బ జాగీరా.. మిస్టర్ ముఖ్యమంత్రి’ అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. అంతకు ముందు

Read More

అప్పట్లో రాయల తెలంగాణకు ఒప్పుకొనుంటే బాగుండేది

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయానికి మాజీ మంత్రి, ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం వచ్చారు. మాజీ కాంగ్రెస్ నేత అయిన

Read More

టీడీపీకి పట్టిన గతే టీఆర్‌‌ఎస్‌కూ పడుతది

హైదరాబాద్‌: టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ బీఏసీ సమావేశానికి తమను ఆహ్వానించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్

Read More

బలి మేకకు దండేసినట్లు.. ఈటలకు అమిత్ షా దండేశారు

కరీంనగర్: బలిచ్చే ముందు మేకపోతుకు దండేసినట్లు.. ఈటలకు అమిత్ షా దండేశారని టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఈటల రాజేందర్

Read More

గడ్డిపోచలా తీసేస్తే.. గడ్డపార అవుతానని అనుకోలేదు

కరీంనగర్: కేసీఆర్‎కు హుజురాబాద్ ప్రజలను కొనే శక్తి లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ హుజురాబాద్‎లో విందు రాజకీయాలు

Read More

రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు  బీజేపీ స్టేట్  చీఫ్ బండి సంజయ్.  రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుత

Read More

లాభాల్లో వాటా పెంపుపై క్లారిటీ ఇవ్వని కేసీఆర్

సింగరేణి సంస్థ లాభాల్లో వాటా పెంపుపై కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలు అవుతున్నా యాజమాన్యం ప్రకటన చేయకపోవడంతో

Read More

అసెంబ్లీలో మైక్ లాక్కొని అయినా మాట్లాడుతాం

సిరిసిల్ల: శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సమయమివ్వకపోతే మైక్ లాక్కొని అయినా మాట్లాడుతామని దుబ్బాక ఎమ్మ

Read More

సిరిసిల్ల మాఫియాకు అడ్డాగా మారుతోంది

సిరిసిల్ల: మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల.. మాఫియాకు అడ్డాగా మారుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఆయన చేస్

Read More

నెలలో రెండోసారి కేసీఆర్ ఢిల్లీ టూర్

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 24, శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‎త

Read More

హుజురాబాద్‎లో మంత్రులే లిక్కర్ పంచుతున్నారు

హుజురాబాద్‎లో టీఆర్ఎస్ పైసల రాజకీయం చేస్తోందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఆ పార్టీ వాళ్లు సొంత పార్టీ వాళ్లనే కొనుక్కుంటున్నారని ఆయన ఎద్దేవా

Read More

చార్జీలు  ఎందుకు పెంచుతున్నవ్‌?

జీడీపీలో టాప్‌ అన్నవ్‌.. చార్జీలు ఎందుకు పెంచుతున్నవ్‌? కేసీఆర్‌ను ప్రశ్నించిన బండి సంజయ్ లీటర్ పెట్రోల్‌‌,

Read More