హైదరాబాద్: టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ బీఏసీ సమావేశానికి తమను ఆహ్వానించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. స్పీకర్ అంటే తమకు గౌరవం ఉన్నా, ఆయన తీరే సరిగా లేదని చెప్పారు. బీఏసీ మీటింగ్కు తమను పిలవకపోవడంపై సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని రఘునందన్ రావు తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోతే.. టీడీపీకి పట్టిన గతే రానున్న రోజుల్లో టీఆర్ఎస్కూ పడుతుందని హెచ్చరించారు.
టీడీపీకి పట్టిన గతే టీఆర్ఎస్కూ పడుతది
- హైదరాబాద్
- September 25, 2021
లేటెస్ట్
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
- పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు
- మూడు సీట్లు ముచ్చెమటలు.. ఓవర్ టు ఢిల్లీ
- మా అభ్యర్థి వెలిచాలనే .. అతి త్వరలో హై కమాండ్ప్రకటన : మంత్రి పొన్నం ప్రభాకర్
- 60 రోజుల్లో చార్జిషీట్ .. కవిత అరెస్టు చట్టబద్ధమే : ఈడీ
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!