CM KCR

కాపలా కుక్క అనుకుంటే గుంటనక్క అయ్యిండు

తెలంగాణ ఇస్తే..TRS ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పి, కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ మోసం చేసిండని విమర్శించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అంతేకా

Read More

కేసీఆర్ కు మైండ్ బ్లాంక్ అయింది.. ఏం చేస్తున్నాడో..

‘తమ్ముడు ఈటల రాజేందర్ గెలుపు కోసం హుజురాబాద్ వెళ్తా’నని బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. తెలంగాణకు సేఫెస్ట్ పార్టీ బీజేపీనేన

Read More

భవిష్యత్ కార్యచరణ ప్రకటించిన ఇందిరా శోభన్..

వైఎస్ షర్మిల పార్టీకి రాజీనామా చేసిన ఇందిరా శోభన్.. బుధవారం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. త్వరలోనే తాను హ

Read More

కేసీఆర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేత

నామినేటెడ్ పదవులకు ఎంపిక చేసిన వారిపై టీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ కు ఈటల ఫోబియా పట్టుకుంది అంటూ సొంత పార్టీ నాయకులే

Read More

సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్

రాష్ట్రంలో స్కూళ్లు,కాలేజీల క్లారిటీ వచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లలో ఫిజికల్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో క్లోజ్ చేస

Read More

ఆగష్టు 24న టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం

టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. ఆగష్టు, 24 మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర

Read More

దళితబంధుకు మరో 500 కోట్లు విడుదల

దళితుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పతకం కోసం నేడు మరో 500 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ పథకాన్ని పైలట్ ప్రాజ

Read More

సర్కార్​ జీవోలను ఎందుకు దాస్తున్నరు?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ఆర్థిక వనరులను ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేయాలి. సదరు నిధులకు తానొక ట్రస

Read More

మోసం, కేసీఆర్.. కవల పిల్లలు

పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి విమర్శ రేపు, ఎల్లుండి కేసీఆర్​ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో దీక్ష చేస్తా దళితులకు ఇచ్చిన హామీలు ఏమైనయ్​ వాళ్లకు

Read More

బీజేపీ నేతలు మోకాళ్ళ మీద నడిచినా అధికారం దక్కదు

హుజూరా బాద్ లో దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్క మొరిగినట్టు నిజామాబాద్ ఎంపీ అరవింద్ మొరిగాడని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. దళిత బంధు మీటింగ్ 16న జర

Read More

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసిన కేసీఆర్

హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.  దేశవ్యాప్తంగా  జరుపుకునే ‘

Read More