
CM KCR
ఏడేండ్ల తర్వాత సీఎంవోలోకి దళిత ఆఫీసర్
ఈటల వ్యాఖ్యలతో దిగొచ్చిన సీఎం హైదరాబాద్, వెలుగు: ఏడేండ్ల తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి ఆఫీస్ లో దళిత ఆఫీసర్కు చోటు దక్కింది. సీఎంవోలోకి రాహుల్  
Read Moreనాలుగేండ్లలో రాష్ట్రమంతా దళితబంధు
నెల, రెండు నెలల్లో హుజూరాబాద్లో పూర్తి: సీఎం ‘రైతుబంధు’ లెక్కనే ప్రతి దళిత కుటుంబానికీ ఇస్తం గవర్నమెంట్ ఉద్యోగులకూ వర్తిస్తది
Read Moreనాలుగేండ్లలోనే దళిత వాడలన్నీ బంగారు మేడలైతయ్
కరోనా కారణంగా ఏడాది ఆలస్యంగా దళిత బంధు ప్రారంభం అవుతోందని, ఈ స్కీమ్ను విజయవంతం చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ బాధ్యత దళిత బంధు అందుకు
Read Moreసీఎం చెప్పినా సమగ్ర శిక్ష అభియాన్లో జీతాలు పెరగలే
ప్రభుత్వ స్కూళ్ల భారమంతా వీళ్లపైనే అసెంబ్లీ సాక్షిగా 30 శాతం సాలరీస్ పెంచుతామన్న కేసీఆర్ పక్క రాష్ట్రంలో రెండేళ్ల
Read Moreటీఆర్ఎస్ గూటికి నిప్పు పెట్టిందెవరు
టీఆర్ఎస్ గూటికి అగ్గి అంటుకుందా? ఈ అగ్గి పెట్టింది కౌశిక్ రెడ్డినా? లేక స్వయంగా కేసీఆరా? యజ్ఞం పూర్తయినాక మొత్తం కాలబెట్టే పద్ధతి ఒకటుంది. కేసీఆ
Read Moreరాబందు కేసీఆర్.. నీ మాటల్ని నమ్మేదెవరు?
ఎన్నికల తర్వాత హామీలను ఎట్లా మర్చిపోయారో ప్రజలందరికీ తెలుసు బీజేపీ అంటే కేసీఆర్ గజగజ వణుకుతుండు అగ్గిపెట్టె మంత్రి రూ.40 లక్షలు ఇయ్యమంటుండ
Read Moreకులం గోడలు బద్దలు కొడ్తం
దళిత బంధుతో కొత్త వెలుగులు వస్తయ్ దేశానికే దారి చూపేలా పథకం అమలు నేటి నుంచే రూ. 50 వేల వరకు రైతు రుణాలు మాఫీ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూ
Read Moreఉద్యమంగా దళిత బంధు
హైదరాబాద్ : మనదేశంలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా దళిత ప్రజలు దుర్భర పేదరికంలో మగ్గుతున్నారనేది నగ్న సత్యం అన్నారు సీఎం కేసీఆర్.
Read Moreఆధ్యాత్మిక ఔన్నత్యానికీ ఎనలేని కృషి
హైదరాబాద్: స్వయం పాలనలో తెలంగాణా చారిత్రక ప్రతిపత్తికీ, ఆధ్యాత్మిక ఔన్నత్యానికీ పూర్వవైభవం తేవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తు
Read More3 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులిచ్చాం
హైదరాబాద్ : రాష్ట్రం లో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతుుందన్నారు సీఎం కేసీఆర్. 75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్
Read Moreధరణిలో ఉన్న భూ హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ లేదు
హైదరాబాద్: రేపటి నుంచే రాష్ట్రంలోని ఆరు లక్షల మంది అన్నదాతల కు 50 వేల రూపాయల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నామని తెలిపారు సీఎం కేసీఆర్. &nb
Read Moreఅన్ని రంగాల్లో గుణాత్మక మార్పు వచ్చింది
హైదరాబాద్: స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Read Moreగోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించా
Read More