Farmer\'s

రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఈ ఏడాది మంచి వర్షాలు

గత ఏడాది వర్షాభావ పరిస్టుల వల్ల ఇబ్బంది పడిన రైతాంగానికి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని IMD అధికారులు తెలిపారు.

Read More

ఇన్​స్పిరేషన్..కమ్మరి కొలిమి నుంచి పుట్టిన బ్రాండ్

జాన్ డీర్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని రైతులు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే.. అన్ని దేశాల్లో జాన్‌‌‌‌‌‌‌&

Read More

మార్కెట్లకు పోటెత్తిన వడ్లు..సూర్యాపేట జిల్లాలో కొనుగోళ్లు లేట్​

    వర్షభయంతో ధాన్యాన్ని మార్కెట్లకు తరలిస్తున్న రైతులు      అన్​లోడింగ్​ ఆలస్యం వల్ల బారులు తీరుతున్న ట్రాక్టర్లు&

Read More

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొంటున్నం : డీఎస్ చౌహాన్

రాష్ట్రవ్యాప్తంగా 7,149 సెంటర్లలో కొనుగోళ్లకు ఏర్పాట్లు ఇప్పటికే 6,919 సెంటర్లు ఓపెన్ చేసి 1.87 లక్షల టన్నుల వడ్లు కొన్నం ఎంఎస్పీ కన్నా తక్కువక

Read More

రోడ్లపై వడ్లు పోయొద్దు : ఎస్ఐ సాయికుమార్

భిక్కనూరు, వెలుగు :  రోడ్లపై వడ్లను పోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరూ రహదారులపై ధాన్యం పోయొద్దని ఎస్ఐ సాయికుమార్ రైతులకు సూచించారు.  

Read More

కరువుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలవి అబద్ధాలు: కోదండరెడ్డి

కరువుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలవి అబద్ధాలు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి హైదరాబాద్, వెలుగు: కరువు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ బ

Read More

వేరుశనగకు రుణ పరిమితి పెంచలే..

    ఏటా పెరుగుతున్న పెట్టుబడితో రైతుల్లో ఆందోళన     వనపర్తి జిల్లాలో ఏటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం వనపర్తి, వెలుగు

Read More

ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారడం లేదు : బండి సంజయ్

ప్రభుత్వాలు మారినా రైతుల పరిస్థితి మారడం లేదన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.  రాజన్న సిరిసిల

Read More

రైతులకు గుడ్ న్యూస్: పైసా ఖర్చు లేకుండా పంట సాగు.. ఎలాగంటే..

హార్టీ కల్చర్  రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఉద్యాన పంటలు సాగు చేసే ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు

Read More

సీఎం ఆదేశం.. రైతులను మోసం చేసిన ముగ్గురు వ్యాపారులపై కేసు

జనగామ వ్యవసాయ మార్కెట్ లో జరిగిన ఘటనపై సర్కార్ సీరియస్ అయ్యింది. రైతుల్ని దోచిన వ్యాపారులపై పోలీసులు కేసులు పెట్టారు. కందుకూరి వెంకట్ నారాయణ, సుజాత, ఉ

Read More

రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు : వాజీద్‌‌హుస్సేన్‌‌

వర్ని, వెలుగు:  పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి వాజీద్‌‌హుస్సేన్‌‌ హామీ ఇచ

Read More

రైతుల డబ్బులతో బీజేపీ బాండ్లు

రూ.11 కోట్లు ఇచ్చి కొన్న అదానీ అనుబంధ కంపెనీ శివసేనకూ 1.14 కోట్ల విరాళాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు న్యూఢిల్లీ: ఎలక్టోరల్  బా

Read More

కేసీఆర్​ను జైల్లో పెట్టినా..రైతుల పక్షాన పోరాడుతం : జగదీశ్ రెడ్డి

సమస్యలపై కొట్లాడుతూనే ఉంటం : జగదీశ్ రెడ్డి హైదరాబాద్, వెలుగు : కేసీఆర్​ను జైల్లో పెట్టినా రైతు సమస్యలపై కొట్లాట ఆగదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Read More