Farmer\'s
ఎన్ హెచ్–63 బైపాస్కు భూములియ్యం.. సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ధర్నా
మెట్ పల్లి, వెలుగు: నేషనల్హైవే–63 బైపాస్ కోసం చేపట్టిన భూసర్వేను వెంటనే నిలిపివేయాలని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలానికి చెందిన రైతులు డిమాండ
Read Moreకాటన్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం.. భారీగా తగలబడుతున్న పత్తి
ములుగు జిల్లా జాకారం గ్రామ సమీపంలో ఉన్న రాజరాజేశ్వరి కాటన్ ఇండస్ట్రీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా పత్తి దగ్ధమైంది. విషయం తెలియగాన
Read Moreబీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలపై..అబద్ధాలెందుకు?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు లేవన్నట్టు, రైతుల కోసం తాము ఏదో ఉద్ధరించినట్టు స్వేద పత్రం విడుదల చేసింది బీఆర్ఎస్. వ్యవసాయంలో బీఆర్ఎస్ పాలకులు
Read Moreరేవంత్, సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం
ములుగు, వెలుగు : కాంగ్రెస్ నాయకులు, రైతులు మంగళవారం ములుగులో సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. వడ్లను మద్దతు ధరకు
Read Moreరైతులకు పెట్టుబడి సాయం వెంటనే అందించాలి
సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి కొమురవెల్లి, వెలుగు: రైతులకు పెట్టుబడి సాయం డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జ
Read Moreయాసంగిలో కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టుకు సాగునీరు
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ప్రభుత్వ ఆదేశాల మేరకు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ కింద యాసంగి సాగుకు నీటిని విడుదల చేస్తామని కలెక్టర్ జి. రవిన
Read Moreకరెంట్ షాక్తో ఇద్దరు రైతులు మృతి
మెదక్ టౌన్/జగిత్యాల రూరల్, వెలుగు : రాష్ట్రంలో వేర్వేరు చోట్ల కరెంట్ షాక్ తో ఇద్దరు రైతులు చనిపోయారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం గుట్రాజ్
Read Moreఅప్పుల బాధతో రైతు దంపతుల.. ఆత్మహత్యాయత్నం
భర్త మృతి.. భార్య పరిస్థితి సీరియస్ మహబూబాబాద్ జిల్లాలో ఘటన నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో అప్పుల బాధతో రైతు దంపతులు
Read Moreఏపీకి మరో ముప్పు.. రైతులకు వాతావరణశాఖ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ ముప్పు పొంచి ఉందా..? తుపాన్ రూపంలో మరో గండం రానుంది..? ఇప్పటికే తుపాన్ తో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను మళ్లీ అగాధంలో నెట్టేయన
Read Moreమార్కెట్లో ఇబ్బందుల్లేకుండా చూడాలె : రామారావు పటేల్
భైంసా, వెలుగు: వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాలకవర్గంతో పాటు ఆఫీసర్లకు
Read Moreయాసంగిపై రైతులు అయోమయం..ప్రాజెక్టుల్లో తగ్గుతున్న నీటిమట్టం
బోర్లలోనూ అడుగంటుతున్న భూగర్భ జలాలు ఆందోళనలో రైతులు వనపర్తి, వెలుగు : వానాకాలం సాగు చేసిన వరి
Read Moreఎకరాకు రూ.25 వేలు అందించాలి
వైరా, వెలుగు : -మిగ్ జాం తుఫాన్తో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసి
Read Moreవరంగల్లో అకాల వర్షంతో ఆగమవుతున్న రైతులు
నర్సింహులపేట/మంగపేట/కమలాపూర్, వెలుగు : వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్న టైంలో తుఫాన్ కారణంగా అకాల వర్షం పడుతుండడంతో రైతులు ఆందోళ
Read More












