కోల్కతా: హర్యానాలో నిరసన తెలుపుతున్న రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడాన్ని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. దీనిని రైతులపై బీజేపీ చేసిన క్రూరమైన దాడిగా ఆమె అభివర్ణించారు. తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడుతున్న రైతులపై టియర్ గ్యాస్ షెల్స్తో దాడి చేస్తే.. మన దేశం ఎలా పురోగమిస్తుందని ఆమె ప్రశ్నించారు. రైతులపై బీజేపీ చేసిన ఈ క్రూరమైన దాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మమత మంగళవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. రైతుల నిరసనను అణచివేసే బదులు.. బీజేపీ నేతలు పెంచుకున్న ఇగోలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని మమత సూచించారు.
రైతులపై బీజేపీ క్రూర దాడి : మమత
- దేశం
- February 14, 2024
లేటెస్ట్
- ఓర్నాయనో.. రోడ్డుపై ట్రక్ టైరు ఊడింది.. విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టి.. ఆ తరువాత..
- నన్ను అరెస్ట్ చేస్తారంట.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
- V6 DIGITAL 29.04.2024 EVENING EDITION
- మోదీపై దాఖలైన పిటిషన్ డిస్మిస్
- గాంధీభవన్ లో ముగ్గురికి ఢిల్లీ పోలీసుల సమన్లు
- సీఎస్ శాంతి కుమారి పేరుతో ఫేక్ కాల్స్
- T20 World Cup 2024: కోహ్లీ, శాంసన్ ఔట్.. భారత జట్టు ఎంపిక పట్ల ఫేక్ ప్రచారం
- అలర్ట్...ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్
- ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్: పైథాన్ టీం మొత్తాన్ని లేపేసింది
- మీకు అర్థమవుతుందా..! : ఆ దేవుడే నన్ను పంపించాడు : ప్రధాని మోదీ
Most Read News
- T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ... జట్టును ప్రకటించిన న్యూజిలాండ్
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- Gold rates : తగ్గిన బంగారం ధరలు .. ఇప్పుడు తులం ఎంతంటే ?
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..
- Viral Video: పాపం చిన్నారి.. రెండో అంతస్థులో వేలాడాడు..చివరకు ఏమైందంటే...
- రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
- వామ్మో... మరోసారి డైరీమిల్క్ చాక్లెట్లో పురుగులు... తినేముందు డాక్టర్ అప్పాయింట్ మెంట్ తీసుకోండి..
- T20 World Cup 2024: న్యూజిలాండ్ లెక్కే వేరు: పిల్లలతో వరల్డ్ కప్ స్క్వాడ్ ప్రకటన
- పెద్దపల్లిలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
- మూఢమి వచ్చేసింది బాబోయ్... మూడు నెలలు ముహూర్తాలకు సెలవులు..