Farmer\'s

సాగునీటి విడుదల కోసం రైతుల ఆందోళన

     కమలాపూర్​ మండలంలో పంటలెండుతున్నాయని ధర్నా        ఎస్సారెస్పీ నుంచి నీళ్లు  రిలీజ్​ చేయాలని

Read More

నేషనల్​ గ్రీన్​ ఫీల్డ్​ హైవే పరిహారంపై రైతుల ఆందోళన

మార్కెట్​ధర ఎకరాకు రూ.30లక్షల పైనే  అధికారులు ఇస్తాం అంటున్నది ఎకరాకు  రూ.11.50లక్షలే  పరిహరం పెంపు కోసం  రైతులు ఆందోళనలు&n

Read More

రైతులకు మద్దతు ధర కల్పించాలి : చంద్ర కుమార్

కాశీబుగ్గ, వెలుగు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్​ చేశారు. మంగళవారం సిటీలోని తెలంగాణ రైతు భవన్

Read More

సదర్మాట్‌ వరి ఆయకట్టుకు నీళ్లివ్వాలని.. ధర్మాజీపేట మెయిన్​ రోడ్డుపై రైతుల ధర్నా

కడెం, వెలుగు :  నిర్మల్​ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట నుంచి ఆయకట్టు చివరి పంటల వరకు సాగునీళ్లివ్వాలని కొత్త మద్దిపడగ,పాత మ

Read More

హైవేకు భూములియ్యం..ఎన్​హెచ్​ 63 భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు

మూడుసార్లు అలైన్​మెంట్​ మార్చడంపై నిరసన  జిల్లాలో 35 కిలోమీటర్లకు గాను 1,433 ఎకరాలు సర్వే  గ్రామ సభలు పెట్టకుండానే నోటిఫికేషన్ ఇవ్వడం

Read More

కడెం హైవేపై రైతుల బైఠాయింపు

 నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట నుంచి సదర్మాట్ ఆయకట్ట చివరి పంటల వరకు సాగునీటిని అందించాలని రైతులు ఆందోళన చ

Read More

పీఎం కిసాన్ డబ్బులు పడని 40 లక్షల మంది రైతులు.. ఇలా చేయండి

రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం ప్రభుత్వంఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం  కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 2019లో ఈ ప

Read More

రైతులకు గో ఆధారిత వ్యవసాయ అవగాహన

జగిత్యాల టౌన్, వెలుగు: గో ఆధారిత వ్యవసాయంలో నూతన పద్ధతులు, సాంకేతికతలో  రైతులకు శిక్షణ తరగతులను మాధవసేవ  పరిషత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగిత్యాల

Read More

అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య

నెక్కొండ/ఇల్లందు, వెలుగు: అప్పుల బాధ తట్టుకోలేక రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల ఇద్దరు రైతులు సూసైడ్  చేసుకున్నారు. వరంగల్  జిల్లా నెక్కొండ మండల

Read More

కేఎల్ఐ రైతుల అరిగోస.. బాగుపడని కాలువలు-కూలుతున్న దరులు

    మనిషి లోతు జమ్ముతో తప్పని తిప్పలు      రిపేర్ల పేరుతో ఎనిమిదేండ్లుగా కాలయాపన నాగర్​కర్నూల్,​ వెలుగు: 

Read More

ముత్తారం మండలంలో ..ఇసుక లారీల అడ్డగింత 

ముత్తారం, వెలుగు : ఇసుక లారీల రాకపోకలతో తమ పంటలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ముత్తారం మండల కేంద్రంలో రైతులు శుక్రవారం లారీలను అడ్డుకున్నారు. వందలాది ఇ

Read More

త్వరలో రైతు, విద్యా కమిషన్లు ఏర్పాటు చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజాపాలన వైపు అడుగులేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  సెక్రటేరియెట్ లో పౌర సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్

Read More