
accident
కలెక్టర్ వెహికల్ ఢీకొట్టి.. కాలుపోతే పట్టిచ్చుకున్నోళ్లే లేరు
మహబూబ్నగర్, వెలుగు: జిల్లా కలెక్టర్ కారు ఢీకొని ఓ పేద కుటుంబం రోడ్డున పడింది. ఆగస్టు 19న మహబూబ్ నగర్ జిల్లా సమీపంలోని అమిస్తాపూర్ వద్ద కలెక్టర్ వె
Read Moreకడపల్లి మృతుల కుటుంబాలకు జనసేన సాయం
చిత్తూరు: కడపల్లి దుర్ఘటన మృతుల కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం అందచేసింది. ఒక్కో కుటుంబానికి రూ.13.25 లక్షలు.. గాయపడిన వారి కుటుంబాలకు రూ.1.25 లక్షల చొప
Read Moreఅంతర్వేది లక్ష్మినరసింహస్వామి రథం మంటల్లో దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా: సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలోని రథం మంటల్లో దగ్ధమైంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన
Read Moreచంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద చ
Read Moreబైకుపై అత్తారింటికి వెళ్తుంటే లారీ ఢీకొని.. రెండేళ్ల పాప సహా దంపతుల మృతి
చిత్తూరు జిల్లా: బైకుపై అత్తారింటికి వెళ్తున్న ముగ్గురు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కేవిపల్లి మండలంలోని గ్యారంపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు
Read Moreవలసకార్మికుల బస్సుకు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ఒరిస
Read Moreబోల్తా పడి నుజ్జునుజ్జయిన కారు.. స్పాట్లోనే అయిదుగురు మృతి
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ హైవేపై చింతపల్లి మండలం ధైర్యపురి తండా దగ్గర కారు అదుపు తప్పి వాటర్ పైపులైన్ను ఢీకొట్టి బోల్తా కొట
Read Moreయాక్సిడెంట్ బాధితులను సొంత కారులో ఆస్పత్రికి పంపిన బండి సంజయ్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మానవత్వం చాటుకున్నారు. తానొక ఎంపీని, పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని గొప్పలకు పోకుండా.. ఆపదలో ఉన
Read Moreప్రజ్ఞాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద ఇవాళ(గురువారం) తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మర
Read Moreవరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడిక్కడే ఐదుగురు మృతి
వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దామెర మండలం పసరగొండ క్రాస్ రోడ్ వద్ద ఇవాళ తెల్లవారు జామున కారును ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కా
Read Moreఅసెంబ్లీ 20 రోజులు నడుస్తుంది: మండలి చైర్మన్ గుత్తా
బిఎసి ఫైనల్ నిర్ణయం.. ఈ సభలో 4 బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈసారి అసెంబ్లీ సమావేశాలు 20 రోజులపాటు నడుస్తాయని
Read Moreశ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు మృతి.. మరో 9 మందికి గాయాలు శ్రీకాకుళం: పలాస మండలం నెమలి నారాయణ పురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బోలెరో వాహనం ప్రమాదానిక
Read Moreహైటెన్షన్ వైర్లపై కాకి వాలడంతో కార్చిచ్చు
కరీంనగర్: కోర్టు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో హైటెన్సన్ వైర్లపై కాకి వాలడం కార్చిచ్చుకు దారితీసింది. సబ్ స్టేషన్ వెనుక భాగాన ఉండే స్టోర్స్ లో జర
Read More