accident
టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టిన గ్రానైట్ లారీ..ఐదుగురు మృతి
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాధర మండలం కురిక్యాల వద్ద శనివారం(నిన్న) రాత్రి టాటాఏస్ వాహనాన్ని గ్రానైట్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగ
Read MoreORR పై ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు..ఇద్దరు మృతి
హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న
Read Moreచెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు.. ఇరుక్కుపోయిన విద్యార్థి
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామ సమీపంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. నల్లవెల్లి గ్రామం నుంచి విద్యార్థులను స్కూల్కు తీసుకువెళ
Read Moreఫోన్ మాట్లాడుతు కారు డైవింగ్: కాలువలోపడి ఇద్దరు మృతి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి SRSP కాకతీయ కాలువలో పడి దంపతులిద్దరు చనిపోయారు. వీరిని పెద్దపల్లి జి
Read Moreస్కూల్ ఆటో బోల్తా.. విద్యార్థులకు తీవ్ర గాయాలు
విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో విద్యార్థులకు తీవ్రగాయాలవగా ఆటో పూర్తిగా దెబ్బతిన్నది. రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలంలో ఈ ప్రమాదం
Read Moreట్రాక్టర్ ను ఢీకొట్టిన కారు..ముగ్గురు మృతి
జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గద్వాల మండలం అనంతపురం దయ్యాల వాగు దగ్గర 44 నంబర్ జాతీయ రహదారిపై… ఆగి ఉన్న
Read Moreశంషాబాద్ లో రోడ్డు ప్రమాదం..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్ తో షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న లారీ సడన్ గా బ్రేక్ వేయడంత
Read Moreమంత్రి కాన్వాయ్ ఢీకొని వృద్ధుడు మృతి
మంత్రి కాన్వాయ్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. బుధవారం బీమడోలు సమీపంలోని కనకదుర్గమ్మ ఆయల సమ
Read Moreసాయం కోసం సమీర్ ఎదురుచూపులు
విద్యుత్ ప్రమాదంలో చేతులు కోల్పోయిన బాలుడు.. ఆదుకోవాలని వినతి రెండు చేతులు కోల్పోయి దివ్యాంగుడైన సమీర్ పరిగి, వెలుగు: ఈనెల 8న జరిగిన విద్యుత్ ప్రమాద
Read Moreలిక్కర్ వ్యాన్ బోల్తా..
ఆంధ్ర ప్రదేశ్: డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది ఓ లిక్కర్ వ్యాన్. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ ఒంగోలు – నెల్లూరు హైవే పై జరిగింది. ఒంగోలు నుంచి నెల్లూరుకు వెళ్త
Read Moreకాల్వలోకి దూసుకెళ్లిన కారు..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస మండలం కొత్తపల్లి సమీపంలో ఓ కారు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్
Read Moreఈజిప్టులో రోడ్డు ప్రమాదం..ఇండియన్ తో సహా ఆరుగురు మృతి
ఈజిప్టులో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు ట్రక్కును ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒక భారతీయుడు సహా ఆరు మంది మృతి చెందారు 20 మందిక
Read Moreమంచి మనసు చాటుకున్న భువనగిరి ఎమ్మెల్యే
యాదాద్రి భువనగిరి: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. శనివారం భువనగిరి బైపాస్ రామకృష్ణాపురం చౌరస్తా దగ్గర బైకు లారీ ఢీకొనడం
Read More