accident

సీసీటీవీ ఫుటేజ్: అబిడ్స్‌లో ఆక్సిడెంట్.. క్షణాల్లో గాలిలో కలిసిన ప్రాణాలు

రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఇద్దరు ప్రాణాలను బలిగొన్నది. ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా బండి నడపడం వల్ల ఎదురుగా వచ్చిన బండిని ఢీకొట్టడంతో ఇద్దరూ మృతిచెందిన ఘ

Read More

లారీని ఓవర్ టేక్ చేస్తూ… దంపతుల దుర్మరణం

కర్నూలు: ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి  గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ఇద్దరూ మృతిచెందారు. ఎమ్మిగనూరు నుండి కర్నూలు వైపు వెళుతున్న లారీన

Read More

బైక్ ను ఢీ కొట్టిన లారీ..ఒకరు మృతి

రాజేంద్ర నగర్ లో  రోడ్డు ప్రమాదం జరిగింది.  మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని   పెట్రోల్ బంక్ వద్ద లారీ, భైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై వెళ

Read More

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో నెల రోజులైనా క్లీనింగే కాలె

15 రోజుల్లో 2 యూనిట్లు సిద్ధం చేస్తామన్న జెన్​కో సీఎండీ రోజుకు 21 ఎంయూలను కోల్పోతున్న జెన్​కో ప్రాజెక్టులో ఫుల్​గా నీళ్లున్నావాడుకోలేని పరిస్థితి కుడ

Read More

కన్నీళ్లు మిగిల్చిన ఆ మహా విషాదానికి ఏడాది

ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చిన  పాపికొండలు బోటు ప్రమాద ఘటనకు ఏడాది నిండింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర మునిగిపోయిన

Read More

తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రికి సమీపంలోని గరుడ  స్టీల్ ప్లాంట్ దగ్గర  పశువులను తప్పించబోయి తుఫాన్ వాహనం… లారీ

Read More

కలెక్టర్​ వెహికల్​ ఢీకొట్టి..  కాలుపోతే పట్టిచ్చుకున్నోళ్లే లేరు

మహబూబ్​నగర్, వెలుగు: జిల్లా కలెక్టర్​ కారు ఢీకొని ఓ పేద కుటుంబం రోడ్డున పడింది. ఆగస్టు 19న  మహబూబ్ నగర్ జిల్లా సమీపంలోని అమిస్తాపూర్ వద్ద కలెక్టర్​ వె

Read More

కడపల్లి మృతుల కుటుంబాలకు జనసేన సాయం

చిత్తూరు: కడపల్లి దుర్ఘటన మృతుల కుటుంబాలకు జనసేన ఆర్ధిక సాయం అందచేసింది. ఒక్కో కుటుంబానికి రూ.13.25 లక్షలు.. గాయపడిన వారి కుటుంబాలకు రూ.1.25 లక్షల చొప

Read More

అంతర్వేది లక్ష్మినరసింహస్వామి రథం మంటల్లో దగ్ధం

తూర్పుగోదావరి జిల్లా: సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవాలయం ప్రాంగణంలోని రథం మంటల్లో దగ్ధమైంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ప్రాచీన

Read More

చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద చ

Read More

బైకుపై అత్తారింటికి వెళ్తుంటే లారీ ఢీకొని.. రెండేళ్ల పాప సహా దంపతుల మృతి

చిత్తూరు జిల్లా: బైకుపై అత్తారింటికి వెళ్తున్న ముగ్గురు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కేవిపల్లి మం‍డలంలోని గ్యారంపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు

Read More

వలసకార్మికుల బస్సుకు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. ఒరిస

Read More

బోల్తా పడి నుజ్జునుజ్జయిన కారు.. స్పాట్‌లోనే అయిదుగురు మృతి

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ హైవేపై చింతపల్లి మండలం ధైర్యపురి తండా దగ్గర కారు అదుపు తప్పి వాటర్ పైపులైన్‌ను ఢీకొట్టి బోల్తా కొట

Read More