accident
సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో కార్మికుడి మృతి
సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ పై కప్పు కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది.
Read Moreపండక్కి ఊరెళ్తుండగా ప్రమాదం.. తల్లీకొడుకు మృతి
బతుకుదెరువు కోసం వేరే రాష్ట్రానికి వెళ్లిన వాళ్లు పండక్కి సొంతూరు తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్
Read Moreడ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ.. హోంగార్డు మృతి
హైదరాబాద్: డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో హోమ్ గార్డ్ మృతి చెందాడు. సాగర్ హైవేపై ఆగపల్లి సమీపంలో జరిగిందీ ఘటన. మృతుడు యాచారం మండలం
Read Moreపోలీస్ వాహనం ఢీకొని బాలుడు మృతి
హైదరాబాద్: పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. సీతా
Read Moreరోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. గర్భవతి సహా ఏడుగురు మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం
Read Moreఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించగా.. మరో ఏడుగురు తీవ్రంగా గ
Read Moreతూర్పు గోదావరి జిల్లాలో ఆయిల్ ట్యాంకర్ -ఆటో ఢీ..
ముగ్గురి దుర్మరణం.. మృతుల్లో ఇద్దరు అంధులు తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ లోని తాళ్ళరేవు దగ్గర 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయి
Read Moreఅదుపుతప్పిన ట్రాక్టర్.. దూసుకెళ్లి స్కూటీని ఢీకొన్న ట్రాలీ
స్కూటీపై వెళ్తున్న తల్లితోపాటు ఇద్దరు బిడ్డలు మృతి చిత్తూరు: చిత్తూరు జిల్లాలో అదుపు తప్పిన ట్రాక్టర్ భీబత్సం సృష్టించింది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్
Read Moreసీసీటీవీ ఫుటేజ్: అబిడ్స్లో ఆక్సిడెంట్.. క్షణాల్లో గాలిలో కలిసిన ప్రాణాలు
రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఇద్దరు ప్రాణాలను బలిగొన్నది. ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా బండి నడపడం వల్ల ఎదురుగా వచ్చిన బండిని ఢీకొట్టడంతో ఇద్దరూ మృతిచెందిన ఘ
Read Moreలారీని ఓవర్ టేక్ చేస్తూ… దంపతుల దుర్మరణం
కర్నూలు: ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ఇద్దరూ మృతిచెందారు. ఎమ్మిగనూరు నుండి కర్నూలు వైపు వెళుతున్న లారీన
Read Moreబైక్ ను ఢీ కొట్టిన లారీ..ఒకరు మృతి
రాజేంద్ర నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్ వద్ద లారీ, భైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై వెళ
Read Moreశ్రీశైలం పవర్ ప్లాంట్ లో నెల రోజులైనా క్లీనింగే కాలె
15 రోజుల్లో 2 యూనిట్లు సిద్ధం చేస్తామన్న జెన్కో సీఎండీ రోజుకు 21 ఎంయూలను కోల్పోతున్న జెన్కో ప్రాజెక్టులో ఫుల్గా నీళ్లున్నావాడుకోలేని పరిస్థితి కుడ
Read More