Adilabad
సర్పంచ్ కుమారుడు రషీద్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు
చింతల మానేపల్లిలో ఆదివాసీల నిరసన కాగజ్ నగర్, వెలుగు : డబ్బా సర్పంచ్ కుమారుడు అబ్దుల్ రషీద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమ
Read Moreప్రజలు రాకుండానే గ్రామసభ ఎలా ముగిస్తారు.?
ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు జన్నారం, వెలుగు: ప్రజలు రాకుండానే నామ్ కే వాస్త్ గా మండలంలోని పొనకల్ గ్రామసభను ముగించడం పట్ల ప్
Read Moreపదో తరగతి స్టూడెంట్ మిస్సింగ్.. కేసు నమోదు
కాగజ్ నగర్ , వెలుగు: టీసీ కోసం తాను చదివిన రెసిడెన్షియల్ స్కూల్ కి వెళ్లిన స్టూడెంట్ మిస్ అయింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తండ్రి పొలీస్ స్టేషన్ లో ఫిర
Read Moreఆసిఫాబాద్ లో 13 మంది ఇంటర్ స్టూడెంట్స్ డిబార్
కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 13 మంది వి
Read Moreకేసీఆర్, కేటీఆర్..ఉద్యోగాలు ఊడగొట్టాలె: రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ‘‘తొమ్మిదేండ్లు అవుతున్నా కేసీఆర్ సర్కార్ కొలువుల భర్తీ చేపట్టలేదు. ఆయన ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నడు. క
Read Moreజగన్నాథపురం పంచాయతీకి.. జాతీయ అవార్డు
నీటి నిర్వహణ, సంరక్షణ విభాగంలో ఎంపిక మూడో స్థానంలో ఆదిలాబాద్ జిల్లా న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామ పం
Read Moreఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను సస్పెండ్ చేయాలి: శేజల్
తనపై లైంగిక వేధిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆరిజిన్ డెయిరీ సీఈవో శేజల్ ప్రశ్నించారు. ఆడపిల్లల వై
Read Moreనోటీసులు ఇయ్యకుండా భూములు కొలుస్తారా?
సర్వే అధికారులను అడ్డుకున్న రైతులు కాగజ్ నగర్, వెలుగు: చింతలమానేపల్లి నుంచి కర్జెళ్లి వెళ్లే మెయిన్ రోడ్ పక్కన ఉన్న రైతుల భూముల్ల
Read Moreబెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త స్రవంతికి జాతీయ అవార్డు
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యాన శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ యు. స్రవంతి ఉత్తమ యువ శాస్త్రవేత
Read Moreపత్తి విత్తనాలు బ్లాక్: మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలకు కృత్రిమ కొరత
ఒక్కో ప్యాకెట్పై రూ.2వేలకు పైగా ధర పెంచి విక్రయం బిల్లులు, రసీదులు ఇవ్వకుండా వ్యాపారుల మోసం ఇదే అదనుగా ముంచెత్తుతున్న నకిలీ విత్తనాలు జయశ
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు హైకోర్టు నోటీసులు
ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నతో పాటు జిల్లా అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భూమి పూజ విషయంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా కలె
Read Moreధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల మయం చేసిండు : వివేక్ వెంకటస్వామి
ధనిక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పు వున్న రాష్ట్రంగా మార్చారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి వ
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని ఆత్మహత్య
బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ- ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అఘాయిత్యానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన  
Read More













