Adilabad

రూ.10 లక్షల్లో రూ.2 లక్షలు పక్కదారి పడుతున్నయ్​ : నడిపెల్లి దివాకర్​రావు

మంచిర్యాల, వెలుగు : దళిత బంధు స్కీం కింద బర్రెల కొనుగోళ్లలో అధికారులు, మధ్యవర్తులు కమీషన్లు దండుకుంటున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావ

Read More

దళితబంధు ఇవ్వాలంటూ హైవేపై రాస్తారోకో

నిర్మల్ జిల్లా: భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామంలో జాతీయ రహదారిపై దళిత మహిళలు రాస్తారోకో చేశారు. గ్రామంలోని దళితులకు దళితబంధు పథకం వెంటనే ఇవ్వాలని డిమాండ

Read More

ఆదిలాబాద్లో పత్తి కనీస మద్దతు ధర రూ.7850

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు కనీస మద్దతు ధరకు నోచుకోవడం లేదు. రకరకాల షరతులు పెడుతూ వ్యాపారులు ధర తగ్గించి కొంటున్నారని రైతులు వాపోతున్నారు. ప్రశ్ని

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల,వెలుగు: తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నెన్నెల మండలం కుశ్నపల్లి, కోనంపేట గ్రామాల గిరిజనులు డిమాండ్ చేశారు. బుధవార

Read More

ఇయ్యాల గోలేటి ఓసీపీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ

ఏటా 3.5 మిలియన్​టన్నుల ఉత్పత్తి హాజరుకానున్న మంచిర్యాల, ఆసిఫాబాద్​ కలెక్టర్లు మందమర్రి/ఆసిఫాబాద్​,వెలుగు : బెల్లంపల్లి ఏరియాలో కొత్తగా ఏర్పా

Read More

కవ్వాల్ అభయారణ్యంలో కమ్మేసిన పొగ మంచు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఈ సీజన్ లో తొలిసారి పొగమంచు ప్రారంభమైంది. పొగమంచుతో ఆదిలాబాద్ అందాలు రెట్టింపు అయ్యాయని స్థానికులు అంటున

Read More

రెండేళ్ల తర్వాత బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఇన్సూరెన్స్

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మేనేజ్మెంట్ ఎట్టకేలకూ ఇన్సూరెన్స్ చేయించింది. రెండేళ్ల తర్వాత మొత్తం 6104 మంది విద్యార్థులకు ఆరోగ్య బీమా కల్పించింది.

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ పార్లమెంట్​పరిధిలో సీసీఐ పత్తి కొనుగోలు పారదర్శకంగా చేపట్టాలని ఎంపీ సోయం బాపూరావు కోరారు. బుధవారం ముంబైలో సీసీఐ సీఎం

Read More

జైపూర్ పవర్ ప్లాంట్లో గాడి తప్పిన​ పాలన

ఉన్నతాధికారులు ఔట్​సోర్సింగ్​ వాళ్లే   పట్టించుకోని సింగరేణి యాజమాన్యం మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్

Read More

పత్తి రైతులు దళారుల మాటలు నమ్మొద్దు

ఆదిలాబాద్, వెలుగు: పత్తి రైతుకు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. క్వింటాల్​పత్తికి రూ.10 వేలు చెల్లించాలని కోరుతున్నా.. ఆఫీసర్లు, వ్యాపారులు పట్ట

Read More

ఆదిలాబాద్ జిల్లాలో 9మందిపై పడ్డ పిడుగు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పొలంలో 9మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా..హఠాత్తుగా పెద్ద ఉరుముతో పిడుగు పడింది. స

Read More

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వార్తలు

ఖానాపూర్/నార్నూర్,వెలుగు: ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం ఖానాపూర్​లో కుమ్రంభీం వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ సోయం బాపూరావు

Read More

దసరా తర్వాతా ఖాళీగా రెసిడెన్షియల్ ​స్కూళ్లు

బాబాపూర్​లో ఎనిమిది మంది.. కేతినిలో 46 మంది స్టూడెంట్స్ హాజరు పిల్లలను రప్పించే ప్రయత్నం చేయని టీచర్లు, సిబ్బంది పట్టించుకోని ఐటీడీఏ ఆఫీసర్లు

Read More