Adilabad
అర్ధరాత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం
అర్ధరాత్రి ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవ దహనం మంచిర్యాల జిల్లా గుడిపల్లిలో దారుణం మంటల్లో కాలిపోయి ముద్దలైన డెడ్ బాడీలు చనిపోయినోళ్లలో ఇ
Read Moreటాయిలెట్స్ కోసం జైనథ్ జడ్పీ స్కూల్ విద్యార్థుల ధర్నా
ఆదిలాబాద్ జిల్లా: టాయిలెట్స్ లేక తీవ్ర ఇబ్బందిపడుతున్న జైనథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. స్కూల్ లో కనీస సౌకర్యాలు
Read Moreమంచిర్యాల : ఆరుగురికి పోస్టుమార్టం పూర్తి
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్లో సజీవ దహనమైన ఆరుగురి పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాల నుంచి సేకరించిన శాంపిల్స్ ను పోలీసుల
Read Moreనాగోబా ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మం. కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా క్షేత్రానికి త్వరలోనే మ
Read Moreమంచిర్యాలలో ఇల్లు కాలి ఆరుగురు సజీవ దహనం..అనేక అనుమానాలు
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలోని ఇల్లు దగ్ధమై ఆరుగురు సజీవ దహనమైన ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన
Read Moreకుమ్రం భీం ప్రాజెక్టు కాల్వలు పూర్తి చేయని సర్కారు.. రైతులకు తిప్పలు
ఆసిఫాబాద్ వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనను గెలిపిస్తే పెండింగ్ప్రాజెక్టులు పూర్తి చేయిస్తానని హామీలిచ్చిన సీఎం కేసీఆర్మాట నిలబెట్టుకోలేకప
Read Moreభక్తులతో కిటకిటలాడుతున్న కేస్లాపూర్
ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఈ నెల 18న జరగనుంది. కార్య
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
బెల్లంపల్లి రూరల్, వెలుగు: భీమిని మండల సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జి కొయ్యల ఏమా
Read Moreప్రకృతి అందాల నడుమ పారుపల్లి కాలభైరవుడు
రేపటి నుంచి ఉత్సవాలు షురూ ఉగ్ర గోదావరి ఉత్తరవాహిని దిశను మార్చిన వైనం రాష్ట్రంలోని ఐదు క్షేత్రాల్లోనే ప్రసిద్ధి మంచిర్యాల
Read Moreనాగోబా ఆలయానికి కొత్త కళ
ఆదిలాబాద్, వెలుగు : ఆదివాసీల ఆరాధ్య దైవం కొలువుదీరిన నాగోబా ఆలయానికి కొత్త కళ వచ్చింది. ఈ చారిత్రక ఆలయానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. సమ్మక్క స
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
భైంసా, వెలుగు: అర్హులైన పేదలందరికీ డబుల్బెడ్ రూం ఇండ్లు శాంక్షన్చేస్తామని కలెక్టర్ ముషారఫ్అలీ ఫారుఖీ చెప్పారు. ఇటీవల భైంసాలో 686 ‘డబు
Read Moreలక్సెట్టిపేట మున్సిపాలిటీలో బెంబేలెత్తుతున్న జనం
లక్సెట్టిపేట, వెలుగు: మున్సిపాలిటీలో కోతులు, కుక్కలు హడలెత్తిస్తున్నాయి. పట్టణంలోని అన్ని కాలనీల్లో ఉదయం నుంచే కోతులు ఆహారం కోసం ఇం
Read Moreఆజాద్ కేసు : పోలీసులపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి
మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండేల ఎన్కౌంటర్పై అదిలాబాద్ జిల్లా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న 2
Read More












