Adilabad

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఇచ్చోడ, వెలుగు: అటవీ, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు మండల పంచాయతీ, ఉపాధిహామీ సిబ్బంది కూడా పోడు భూముల సర్వేలో భాగస్వాములు కావాలని ఎంపీడీవో రాంప్రసాద్​ఆద

Read More

ఆదిలాబాద్ మార్కెట్ కు పత్తి తీసుకురాని రైతులు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి  కొనుగోళ్లు ఇదివరకే మొదలైనా.. ఆదిలాబాద్ మార్కెట్ కు  మాత్రం రైతులు సరుకు తేవడం లే

Read More

పోలీసింగ్లో దేశానికే ఆదర్శం: హోం మంత్రి మహమూద్ అలీ

ఆసిఫాబాద్/కాగజ్​నగర్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్కసారి కూడా కర్ఫ్యూ పెట్టలేదని, దీన్ని బట్టి రాష్ట్రంలో కేసీఆర్ పాలన, పోలీసింగ్ ఎంత బా

Read More

నిర్మల్ జిల్లా  అడిషనల్ కలెక్టర్  కారు జప్తు

నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్  వాహనాన్ని కోర్టు సిబ్బంది జప్తు  చేశారు. సీనియర్ సివిల్ జడ్జి  ఆదేశాల మేరకు అడిషనల్ కలెక్టర్ ఉపయోగిస్త

Read More

ఐటీడీఏ ఆఫీసు ముట్టడించిన ఆదివాసీలు 

మంచిర్యాల జిల్లా: పోడు భూముల సమస్యపై ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఉట్నూరు ఐటీడీఏ ఆఫీసును ముట్టడించారు. గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఎండలో పి

Read More

ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. వాంకిడి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో సిడాం భీము అనే రైతుపై పెద్దపులి దాడి చేసింది. పులి దాడితో

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ మండలం మస్కాన్​పూర్, సుర్జాపూర్  గ్రామాల శివారులోని నల్ల పోచమ్మ ఆలయంలో సోమవారం మాజీ ఎంపీ, బీజేపీ లీడర్​రాథోడ్ రమేశ్, పెం

Read More

నిర్మల్​ జిల్లాలో మారుతున్న సమీకరణలు

ఇప్పటికే డీసీసీ అధ్యక్షుడి రాజీనామా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్న మరికొంతమంది నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో రాజకీయ సమీకరణల

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నస్పూర్,వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ ఫొటోకు ఆదివారం నస్పూర్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. స్థానిక సీసీసీ కార్నర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కా

Read More

మున్సిపాలిటీల్లో స్లోగా ఇంటిగ్రేటెడ్​ మార్కెట్ల పనులు

మందమర్రి,వెలుగు: ప్రతీ మున్సిపాలిటీలో ఆరునెలల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ ​హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటి వరకు

Read More

ఆదిలాబాద్ లో నాలుగు పెద్ద పులులు హల్ చల్

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోళ్లగడ్ తాంసీ సమీపంలో 4 పెద్ద పులుల సంచరిస్తున్నాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. డీజిల్ కోసం వెళ

Read More

మోడీ పర్యటనకు కేసీఆర్ ను పిలవాల్సిన అవసరం లేదు: ఎంపీ సోయం బాపురావు

ఆదిలాబాద్, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ను పిలవాల్సిన అవసరం లేదని ఎంపీ సోయం బాపురావు అన్నారు.  గురువారం బీజేప

Read More

మోడీ సభ కరపత్రాలు విడుదల చేసిన వివేక్ వెంకటస్వామి

మంచిర్యాల : రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్లో ఈ నెల 12న జరగనున్న ప్రధాని నరేంద్రమోడీ సభను విజయవంతం చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి

Read More