Andhra Pradesh
భార్యను చూడటానికి వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ లీడర్ చింతమనేని ప్రభాకర్ అజ్ఞాతం వీడిన వెంటనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. చింతమనేని భార్య అనారోగ్యం
Read Moreమొహర్రం ఉత్సవాల్లో అపశృతి: గోడ కూలి కొందరికి గాయాలు
కర్నూలు జిల్లా బి.తాండ్రపాడు మొహరం ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. పీర్ల చావిడి దగ్గర గోడ కూలి 20 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి వ
Read Moreగుంటూరు: కొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యర్తలు
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రంధశిరి గ్రామంలో వైసీపీ-టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ కార్య
Read Moreచెల్లని కాసు లాంటి మా లోకానికి పెళ్లి అవ్వలేదా?
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబుపై తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు. “5
Read Moreవిజయవాడలో దారుణం: కోరిక తీర్చలేదని గొంతుకోశాడు..
విజయవాడ: తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఓమహిళ గొంతుకొశాడు ఒక దుండగుడు. ఈ ఘటన విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. విజయవాడలోని మొగల్రాజపురం కొండపై ర
Read Moreదొంగతనానికి వెళ్లి మూడు రోజులు బావిలోనే…
దొంగతనానికి వెళ్లిన ఓ దొంగ ప్రమాదవశాత్తు బావిలో పడగా అతని నడుము విరిగిపోయింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడంలో జరిగింది. పోలీసుల
Read Moreనీటి కోటాల కొట్లాట!
తెలుగుజాతి ఆత్మ గౌరవం అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం జలవనరులను ఆంధ్రప్రదేశ్లోని మూడు ప్రాంతాలకు సమాన ప్రాతిపదికన పంచల
Read Moreఇసుక షార్టేజ్ పై నారా లోకేష్ ఆందోళన..
ఇసుక కొరత పై ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆందోళనలకు దిగింది. అన్ని జిల్లాల్లోనూ ధర్నాలు నిర్వహిస్తున్నారు తమ్ముళ్లు. విజయవాడ అలంకార్ సెంటర్ లో న
Read Moreఏపీకి 4 రాజధానులు రాబోతున్నాయ్ : టీజీ వెంకటేశ్
కర్నూలు : రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్ చేశారు. కర్నూలులో ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన… అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని మారబోతోంద
Read Moreఇంటర్నెట్ లో ఆర్డర్ చేస్తే ఖాళీ బాక్స్ పంపించారు…
ఆన్ లైన్ లో ఆరోగ్యానికి సంబంధించిన వస్తువు ఆర్డర్ ఇస్తే కాళీ బాక్సు వచ్చింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా లక్కిరెడ్డి పల్లెలో జరిగింది. ఆన
Read Moreఅనంతపురం సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..
అనంతపురం జిల్లా బోయరెడ్డిపల్లి సమీపంలోని పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలో
Read Moreఅమరావతి షిఫ్ట్ అవుతుందా?
ఏపీ రాజధాని అమరావతి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాజధానిపై త్వరలో కీలక ప్రకటన ఉంటుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనతో రాజకీయ దుమారం
Read Moreకావాలనే వరదలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు: బాబు
వరద నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో హైదరాబాద్ నుంచి టెలికా
Read More












