Andhra Pradesh
చంద్రబాబు రాయలసీమ గొంతు కోశాడు: విద్యార్థి జేఏసీ
కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్ర బాబును అడ్డుకునేందుకు ప్రయత్నించారు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నాయకులు. దీంతో పోలీసులు విద్యార్థులను అడ్డుక
Read Moreఇద్దరు ఆడబిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య…
ఆంధ్రప్రదేశ్: ఇద్దరు ఆడబిడ్డలతో సహా ఓ మహిళ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో జరిగింది. అనంతపూర్ పాపంపేట ప్రాంత
Read Moreబాలికపై అత్యాచారం: నిందితుడికి యావజ్జీవ శిక్ష
ఆంధ్ర ప్రదేశ్: ఓ బాలికను అత్యాచారం చేసిన వక్తికి యావజ్జీవ శిక్షతో పాటు రెండు లక్షల జరిమానా విధించింది కోర్టు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జి
Read Moreఆర్టీసీ సమ్మె: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో ధర్నా
ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరనీయకుండా అడ్డుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ విశాఖకు చెందిన ప్రజాసంఘాలు దర్నాకు దిగాయి. ఇందు
Read Moreఆలయ భూములను ఏపీ ప్రభుత్వం అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం: కన్నా
జగన్ ప్రభుత్వం ఆలయాల భూములను అమ్మతుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ లోని పలు గుడుల భూముల అమ్మడానికి జగన్
Read Moreచిన్నారి అదృశ్యం… సవతి తల్లిపైనే అనుమానం
ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృష్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం కనిపించకుండా పోగా ఆచిన్నారి మేనత్త లేటుగా పోలీసులకు ఫిర్య
Read Moreదొంగతనం చేశాక రైలునుంచి బయటకు తోసేశారు
రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తినుంచి నగదును దోచుకుని కదిలే రైలు నుంచి తోసేశారు కొందరు దుండగులు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని తిమ్మనచర్ల ర
Read Moreడిసెంబరు 31 వరకు బార్లు బంద్
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని బార్ల లైసెన్సులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రద్దు వెంటనే అమలులోకి వ
Read Moreభక్తి పేరుతో అర్చకుడి మోసం: మూడు కోట్ల భూమి మాయం
ఆంధ్ర ప్రదేశ్: భక్తి పేరుతో మూడు కోట్ల విలువైన భూమిని కాజేశాడు ఓ అర్చకుడు. ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం లో నిదానంపాటి శ్రీల
Read Moreఎమ్మెల్యే ఆఫీస్ లో దొంగతనం.. రూ.10లక్షలు మాయం
ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆఫీస్ లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో పది లక్షల రూపాయలు చోరీకి గురైనట్ల
Read Moreటీడీపీ లీడర్ రాజేంద్రప్రసాద్కు ఎమ్మెల్యే వంశీ క్షమాపణ
విజయవాడ: టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్ కు క్షమాపణలు చెప్పారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను బట్టే తాను అలా మాట్లాడవలసివచ్చిందని అ
Read Moreడాక్టర్నంటూ 20మంది యువతులకు ట్రాప్
విశాఖపట్నం: డాక్టర్నంటు యువతులకు లోబరుచుకుని వేధించిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం లోని కంచెరపాలేంలో జరిగింది.
Read Moreచనిపోయిన దూడను ఎత్తుకెళ్లిన వ్యక్తిపై ఆవు దాడి – వీడియో
తల్లి మనసు ఆక్రోషించింది. కోపం కట్టలు తెంచుకుంది.. తన దూడను కోల్పోయిన ఘటన ఓ ఆవును ప్రశాంతంగా ఉండనీయలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా మచిలీపట్
Read More












