ఆంధ్ర ప్రదేశ్: భక్తి పేరుతో మూడు కోట్ల విలువైన భూమిని కాజేశాడు ఓ అర్చకుడు. ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం లో నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి గుడి అర్చకుడైన గోపాలరావు… అమ్మవారి పేరిట అస్ధి రాస్తే దోషం పోతుందని నర్రా శ్రీనివాసరావు అనే భక్తుడిని నమ్మించాడు. దీంతో అతడి నుంచి మూడు కోట్ల రూపాయల విలువ చేసే నాలుగు ఎకరాల భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీంతో పాటు… 10లక్షల నగదు.. 20తులాల బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. ఆస్తికొంటున్నానంటూ శ్రీనివాసరావును బుకాయించాడు. మోస పోయానని తెలుసుకున్న శ్రీనివాసరావు పోలీసులను ఆశ్రయించాడు. అతను ఇచ్చిన ఫిర్యాదుతో అర్చకుడు గోపాలరావుపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు.
భక్తి పేరుతో అర్చకుడి మోసం: మూడు కోట్ల భూమి మాయం
- ఆంధ్రప్రదేశ్
- November 21, 2019
లేటెస్ట్
- హైదరాబాద్ ఓటర్లు ఆసక్తి చూపలే!
- హైదరాబాద్లో ఓటేసిన లీడర్లు
- కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. 15 పార్లమెంట్ స్థానాల్లో ఇదే పరిస్థితి
- ముంబైలో గాలి దుమారం
- నకిలీ ORSలతో ప్రాణాలకు ముప్పు
- గుట్టలు దిగుతూ.. వాగులు దాటుతూ: 20 కి.మీ. నడిచివచ్చి ఓటేసిన గిరిజనులు
- కవిత అరెస్టయ్యి రేపటికి 2 నెలలు
- గొప్ప ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నం : కేటీఆర్
- మోదీ చేస్తున్నదంతా అంబానీ, అదానీ కోసమే : రాహుల్ గాంధీ
- గ్రేటర్లో తగ్గిన పోలింగ్.. అభ్యర్థుల్లో టెన్షన్!
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు