Andhra Pradesh
పోతిరెడ్డిపాడు ఫస్ట్ ఫేజ్ ప్లాన్ రెడీ
జనవరిలో టెండర్లు పిలిచేందుకు ఏపీ సన్నాహాలు 50 రోజుల్లో 45 టీఎంసీలు తరలించే ప్లాన్ అమరావతి, వెలుగు: కృష్ణాలో అదనపు నీటిపై కన్నేసిన ఏపీ మరో అడుగు ముందుక
Read Moreఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్న: వెంకయ్య
అమరావతి: ఏపీ సీఎం జగన్ పై ప్రశంసలు గుప్పించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఏపీలో దిశ చట్టాన్ని తీసుకొచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. శనివారం ట్విట్ట
Read Moreఏపీ రాజధాని తరలింపుపై క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై వస్తున్న ఉహాగానాలకు చెక్ పెట్టింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. రాజధాని
Read Moreఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వైఖరి దారుణం: జగన్
పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకునే విషయంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ రోజు జరుగుతున్న ఆంధ్ర
Read Moreవామ్మో.. 12 అడుగుల కొండ చిలువ
తిరుమలలో కొండచిలువ కలకలం రేపింది. మంగళవారం పాపవినాశనం మార్గంలోని డ్రైనేజీ శుద్ధి ప్లాంటు వద్ద సిబ్బందికి 12 అడుగుల కొండచిలువ కనపడింది. సిబ్బంది హడలిపో
Read Moreపవన్ చూపు బీజేపీ వైపు!
ఏపీ పాలిటిక్స్లో ఆసక్తికర చర్చ బీజేపీకి తానెప్పుడూ దూరంగా లేనన్న జనసేన చీఫ్ అమిత్ షా అంటే గౌరవమని వ్యాఖ్య జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బీజేపీ వైపు చూ
Read Moreఆంధ్రాలో ఉల్లిగడ్డలపై సబ్సిడీ: రూ.25కే కిలో
దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఉల్లిగడ్డల రేటు కంట్రోల్ లో ఉంచడానికి సీఎం జగన్ చర్యలు చేపట్టారు. సబ్సిడీ
Read Moreచంద్రబాబు రాయలసీమ గొంతు కోశాడు: విద్యార్థి జేఏసీ
కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం చంద్ర బాబును అడ్డుకునేందుకు ప్రయత్నించారు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల నాయకులు. దీంతో పోలీసులు విద్యార్థులను అడ్డుక
Read Moreఇద్దరు ఆడబిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య…
ఆంధ్రప్రదేశ్: ఇద్దరు ఆడబిడ్డలతో సహా ఓ మహిళ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో జరిగింది. అనంతపూర్ పాపంపేట ప్రాంత
Read Moreబాలికపై అత్యాచారం: నిందితుడికి యావజ్జీవ శిక్ష
ఆంధ్ర ప్రదేశ్: ఓ బాలికను అత్యాచారం చేసిన వక్తికి యావజ్జీవ శిక్షతో పాటు రెండు లక్షల జరిమానా విధించింది కోర్టు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జి
Read Moreఆర్టీసీ సమ్మె: తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో ధర్నా
ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరనీయకుండా అడ్డుపడుతున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ విశాఖకు చెందిన ప్రజాసంఘాలు దర్నాకు దిగాయి. ఇందు
Read Moreఆలయ భూములను ఏపీ ప్రభుత్వం అమ్ముతుంటే చూస్తూ ఊరుకోం: కన్నా
జగన్ ప్రభుత్వం ఆలయాల భూములను అమ్మతుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. ఏపీ లోని పలు గుడుల భూముల అమ్మడానికి జగన్
Read Moreచిన్నారి అదృశ్యం… సవతి తల్లిపైనే అనుమానం
ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడలో దీప్తిశ్రీ అనే ఏడేళ్ల చిన్నారి అదృష్యమైంది. శుక్రవారం మధ్యాహ్నం కనిపించకుండా పోగా ఆచిన్నారి మేనత్త లేటుగా పోలీసులకు ఫిర్య
Read More












