
Andhra Pradesh
మౌనమోహన్ రెడ్డి : ఏప్రిల్-11 తర్వాత మాట్లాడని జగన్
ఎన్నికల ఫలితాలు దగ్గరపడడంతో ప్రాంతీయ పార్టీల నేతలంతా మే 23 తర్వాత అనుసరించబోయే వ్యూహాలకు పదును పెడుతున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చం
Read Moreమార్పు మొదలైంది, అసెంబ్లీలో కనబడుతుంది: పవన్
అమరావతి, వెలుగు: జనసేన పార్టీ రాకతో రాజకీయాల్లో మార్పు మొదలైందని, అది అసెంబ్లీలో కనపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తమకు రాజకీయ బలం
Read Moreబర్త్ డే పార్టీలో అశ్లీల నృత్యాలు.. ఏడుగురి అరెస్ట్
పుట్టిన రోజు వేడుకల్లో సెమీ న్యూడ్ డ్యాన్సులు చేయించాడు ఓ వ్యాపారవేత్త. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. పోడూరు కవిటం గ్రామానికి చ
Read Moreఏపీ సచివాలయానికి వాటర్ కట్చేస్తారా?
వెలుగు: వాటర్బోర్డు పెండింగ్ బిల్లులపై ఫోకస్ పెట్టింది. ఏపీ సచివాలయం రూ.3.5కోట్లు బకాయిపడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే సంబంధిత అధికారులతో చ
Read Moreవిద్యుత్ ఉద్యోగుల విభజన: కూసోవెట్టి జీతాలు!
రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొంత మందికి కూర్చొబెట్టి జీతాలిస్తున్నాయి. ఒక్కో ఉద్యోగి ఏ పనీ చేయకుండా నెల నాడు సంతకం పెట్టి శాలరీ తీసుకుంటున్నారు. ఒక్కనెల
Read More3 రోజులు మాడు పగిలే ఎండలు : మధ్యాహ్నం బయటకు రావొద్దు!
ఈశాన్య ఛత్తీస్ గఢ్ నుంచి ఉపరితల ద్రోణి రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వడగాల్పులు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడ
Read Moreరెచ్చిపోతున్న హ్యాకర్లు : 8వేల వెబ్ సైట్స్ డేటా చోరీ
తెలుగు రాష్ట్రాలపై ఆన్ లైన్ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లపై కన్నేశారు. ఈ డిస్కంలకు చెందిన వెబ్ స
Read Moreలలితా జ్యువెలరీలపై తనిఖీలు
వైజాగ్: ఆంధ్రప్రదేశ్లో లలితా జ్యువెలరీ షాపులపై తూనికలు, కొలతల శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, విశాఖ సహా
Read Moreఏపీ ఎన్నికల ఖర్చు 10 వేల కోట్లు: జేసీ దివాకర్ రెడ్డి
ఏపీ ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి రూ.10 వేలకోట్లు ఖర్చు చేశాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఖర్చు అంచనాలు ద
Read Moreప్రయాణికులపై బ్లేడుతో దాడిచేసిన బిచ్చగాళ్లు
రైల్వే స్టేషన్ లో నిదురిస్తున్న ప్రయాణికులపై బ్లేడుతో దాడిచేశారు ఇద్దరు యాచకులు. ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని రేణిగుంట రైల్వే స్టేషన్ లో శనివారం
Read Moreఆంధ్ర ప్రదేశ్ లో రీపోలింగ్ జరిగే కేంద్రాలివే
ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ జరుగనుంది. ఇందుకుగాను ఈసీ పంచజెండా ఊపింది. ఏపీలోని కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు, మరికొన్ని చోట్ల సాంకే
Read Moreఅదనపు కట్నం కోసం నిండు గర్భిణీపై భర్త, అత్త దాడి
అదనపు కట్నం కోసం ఆశపడి నిండు గర్భిణీని చిత్రహింసలు పెట్టాడు ఓభర్త.. ఇందుకు అతని తల్లి కూడా సపోర్ట్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నం పెంబుర్తిలో నివాస
Read Moreఏపీ పోలింగ్ ఆఫీసర్లపై ఈసీ విచారణ
ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన లోక్ సభ, శాసన సభ ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించని అధికారులపై విచారణ కొనసాగుతుంది. నెల్లూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జ
Read More