
Andhra Pradesh
RTC బస్సు బోల్తా : డ్రైవర్, కండక్టర్ మృతి..పలువురికి తీవ్ర గాయాలు
AP కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం తోటచర్ల దగ్గర TSRTC బస్సు బోల్తా పడింది. జాతీయ రహదారి పై జరిగిన ప్రమాదంలో RTC బస్సు డ్రైవర్ సహా కండక్టర్ చనిపోయ
Read Moreప్రముఖ సీనియర్ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు మృతి
ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు శుక్రవారం కన్నుమూశారు. దీక్షితులు గతంలో ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ గా పని చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అ
Read Moreఎన్నికల కమిషన్ కు చంద్రబాబు లేఖ
రాష్ట్రంలో ఎన్నికల వేళ జరిగిన పలు హింసాత్మక ఘటనలపై మరియు ఈవిఎంల వైఫల్యంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమీషన్ కు లేఖలు రాశారు. ఈసీతో పాటు ర
Read MoreAndhra Pradesh Women Voters Angry on Missing Their Votes | Voting Day 2019
Andhra Pradesh Women Voters Angry on Missing Their Votes | Voting Day 2019
Read Moreఓటు హక్కును వినియోగించుకున్న చంద్రబాబు, జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి వచ్చిన ఆయన ఓటు వేశారు. అనం
Read Moreఏపీలో ప్రారంభమైన పోలింగ్.. కొన్నిచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు
ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఈవీఎంలు పనిచేయలేదు. విశాఖలోని కృష్ణా కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో ఆరు ఈవీఎంలు పనిచేయలేద
Read Moreకేసీఆర్, జగన్ లు మోడీకి పెంపుడు కుక్కలు: చంద్రబాబు
‘కేసీఆర్, జగన్ ఇద్దరూ ప్రధాని మోడీ పెంపుడు కుక్కలు. మోడీ బిస్కెట్లు తిని మీదికొస్తున్నారు. ఏపీకి అన్యాయం చేయాలని చూస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు తీ
Read Moreఓటెయ్యడానికి ఊరి బాట పట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు
హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటెయ్యడానికి ఊరి బాట పట్టారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఓకేసారి ఉండడంతో.. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో సొంత
Read Moreఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విక్రమ్ నాథ్
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్ నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజీయం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విక్రమ్ నాథ్ అలహాబాద్ హైకోర్టు న
Read Moreటీడీపీ మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇదే
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి టీడీపీ మెనిఫెస్టో విడుదల చేసింది. మీభవిష్యత్తు నా బాధ్యత అనే పేరుతో మెనిఫెస్టోను రిలీజ్ చేశారు టీడీపీ జాతీయ అధ్యక
Read Moreచంద్రబాబు పక్కన అవినీతి.. జగన్ పక్కన రౌడీలు: పవన్
ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వస్తే అవినీతి రాజ్యం వస్తుందని. అలాగే జగన్ అధికారంలోకి వస్తే గుండా రాజ్యం నడుస్తదని అన్నారు జనసేన చీఫ్ పవన్
Read Moreవైవీఎస్ చౌదరి కోర్టును తప్పు దోవ పట్టించారు
చెక్ బౌన్స్ కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు ఎర్రమంజిల్ కోర్ట్ బెయిల్ మంజేరు చేసింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. 2009లో `సలీమ్` సినిమా
Read Moreఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: మమతా బెనర్జీ
విశాఖపట్నంలో జరిగిన టీడీపీ బహిరంగ సభకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల
Read More