Andhra Pradesh
‘దిశ’ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా
IAS ఆఫీసర్ కృతికా శుక్లాను ‘దిశ’ ప్రత్యేక అధికారిగా నియమించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకు గాను దిశ ప్రత్యేక అధికార కార్యాలయం నుంచి లెటర్ విడుదల
Read Moreవిహారయాత్రలో విషాదం: నలుగురు మృతి
కడప: విహారయాత్రలో విషాదం నిండింది. ఆంధ్ర ప్రదేశ్ కడప జిల్లా పెన్నానదిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు పిల్లలు ఒక యువకుడ
Read Moreపోలీసులు పట్టించుకోలే: కాల్ మనీ టార్చర్… బెజవాడలో యువకుడి ఆత్మహత్య
కాల్ మనీ వేధింపులు తట్టుకోలేక విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాడేపల్లి ఉండవల్లి సెంటర్ సమీపంలోని బకింగ్ హామ్ కాలువలో దూకి ప్రేమ్ అనే యువకు
Read Moreరాజధాని పేరుతో ఎంత నొక్కారో తేలుస్తాం
అమరావతి: రాజధాని పేరుతో ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములు కొన్నారో, ఎంత నొక్కారో తేలుస్తామని తెలిపారు ఏపీ మంత్రి పేర్ని నాని. కేబినెట్ భేటీ తర్వాత శుక్రవారం
Read Moreఆంధ్ర ప్రదేశ్: ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం
ఆంధ్ర ప్రదేశ్ : ఓ ఆయిల్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం పొద్దున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా.. పీరారం చంద్రాపురం ఊర్లోని శ్రీ
Read Moreగవర్నమెంట్ స్కూళ్లలో తెలుగులో ప్రాథమిక బోధన ఉండాలి: వెంకయ్య నాయుడు
ఆంధ్ర ప్రదేశ్: గవర్నమెంట్ స్కూళ్లలో తెలుగులో ప్రాథమిక బోధన ఉండాలని అన్నారు ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు. విజయవాడ ఆత్కూరు స్వర్ణ భారతి ట్రస్ట్ లో మీడియా
Read Moreతెలుగుభాష అభివృద్ధికి కృషి చేస్తాం : యార్లగడ్డ
ఆంధ్ర ప్రదేశ్: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సెక్రటేరియట్ లో 10శాతం కన్నా ఎక్కువ అధికార భాషను ఉపయోగించడంలేదని అన్నారు ఆంధ్ర ప్రదేశ్ తెలుగు అధికార భాషా
Read Moreకర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతించిన అఖిల ప్రియ
ఆంధ్ర ప్రదేశ్: కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు అఖిల ప్రియ. కర్నూలు టీడీపీ కార్యాలయ
Read Moreగోదావరి, కృష్ణా లింక్కు ఏపీ ప్లాన్
పోలవరం టు బానకచర్ల వయా సాగర్ వాప్కోస్ ప్రతిపాదనకు జగన్ ఓకే జనవరిలోపు డీపీఆర్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశం గోదావరి, కృష్ణా లింక్ కు ఏపీ ప్లాన్ పోలవరం
Read Moreఏపీ మొత్తాన్ని డెవలప్ చేస్తాం: బొత్స సత్యనారాయణ
ఆంధ్ర ప్రదేశ్: 13జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తామని అన్నారు మంత్రి బొత్సాసత్యనారాయణ. ఏపీ డెవలప్మెంట్ పై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను తాము క్
Read Moreపాకిస్తాన్ కు సమాచారం ఇస్తున్న ఏడుగురు నేవీ అధికారులు..!
భారత సముద్ర తీరమార్గానికి చెందిన సమాచారాన్ని పాకిస్తాన్ కు అందిస్తున్న ఏడుగురు ఇండియన్ నేవీ అధికారులను అదుపులోకి తీసుకుంది NIA. పాక్ కు సమాచారం చేరవేస
Read Moreఆర్టీసీ బస్సు-స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి
ఆర్టీసీ బస్సు-స్కార్పియో ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు లోని దేవనకొండ సమీపంలో జరిగింది. స్కార్పియో టైరు పేలి అదుపుతప్పడంతో ఎ
Read Moreకరెంట్ ఉద్యోగుల విభజనపై త్వరలో ఫైనల్ ఆర్డర్
ఇక సమావేశాలు ఉండవు తేల్చిచెప్పిన జస్టిస్ ధర్మాధికారి తెలంగాణ ఆఫర్ను తిరస్కరించిన ఏపీ హైదరాబాద్, వెలుగు: కరెంట్ ఉద్యోగుల విభజన అంశంపై
Read More












